పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లా స్థాయిలో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీయం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ…
తాజా వార్తలు

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. కర్ణాటకలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో శుక్రవారం ఉదయం జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. దీంతో…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ముఖ్యంగా చర్చించే అంశాలు.. ►దేవాదాయ…
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం బంగారు తాపడం కోసం ఆన్లైన్లో విరాళాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చినట్టు ఆయల ఈవో ఎన్ గీత…
జీహెచ్ఎంసీ పరిధిలో పలువురు జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రచారం ముగియడంతో స్థానికేతరులను అధికారులు హుజూరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటల రాజీనామాతో మొదలైన…
బాచుపల్లి, కొండాపూర్, నిజాంపేట్ నివాసితుల గగ్గోలు రాత్రి వేళల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆందోళన 51 కాలనీలకు శివారు పరిశ్రమల విష వాయువులు కాలుష్య నియంత్రణ మండలికి వెల్లువలా ఫిర్యాదులు ఒకటి…
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9.30 గంటలకు వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్…
మఠంపల్లి మండలంలోని అల్లీపురం గ్రామంలో ఉన్న రాధికా రైస్మిల్లులో నిల్వ ఉంచిన 278 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం ఎస్ఐ రవికుమార్, డీటీసీఎస్ అధికారి రాజశేఖర్ పట్టుకున్నారు.…
తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూడీఏఐడీ) బృందం ప్రశంసించింది. జిల్లాలోని నర్సాపూర్లోని అర్బన్ పార్కు, హవేళీఘనపూర్ మండల పరిధిలోని…









