పోడు భూముల‌పై రేపు భేటీ కానున్న అఖిల ప‌క్షం

పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లా స్థాయిలో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీయం కేసీఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ…

Continue Reading →

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి

కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ కన్నుమూశారు. కర్ణాటకలో సూపర్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ హీరో శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. దీంతో…

Continue Reading →

సీఎం జగన్‌ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ముఖ్యంగా చర్చించే అంశాలు..    ►దేవాదాయ…

Continue Reading →

యాదాద్రి విరాళాల కోసం క్యూఆర్‌కోడ్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం బంగారు తాపడం కోసం ఆన్‌లైన్‌లో విరాళాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఆయల ఈవో ఎన్‌ గీత…

Continue Reading →

జీహెచ్ఎంసీ ప‌రిధిలో జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బదిలీ

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప‌లువురు జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం ఉత్త‌ర్వులు జారీ చేసింది. శేరిలింగంప‌ల్లి జోన‌ల్…

Continue Reading →

హుజూరాబాద్‌లో ముగిసిన ఉప ఎన్నిక ప్ర‌చారం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రచారం ముగియడంతో స్థానికేతరులను అధికారులు హుజూరాబాద్‌ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటల రాజీనామాతో మొదలైన…

Continue Reading →

బాబోయ్‌.. మేం భరించలేం..ఊపిరాడట్లే!

 బాచుపల్లి, కొండాపూర్, నిజాంపేట్‌ నివాసితుల గగ్గోలు రాత్రి వేళల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆందోళన 51 కాలనీలకు శివారు పరిశ్రమల విష వాయువులు కాలుష్య నియంత్రణ మండలికి వెల్లువలా ఫిర్యాదులు ఒకటి…

Continue Reading →

నేడు ఓయూ 81వ స్నాతకోత్సవం

ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9.30 గంటలకు వర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్‌‍లర్‌…

Continue Reading →

278 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

మఠంపల్లి మండలంలోని అల్లీపురం గ్రామంలో ఉన్న రాధికా రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన 278 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మంగళవారం ఎస్‌ఐ రవికుమార్‌, డీటీసీఎస్‌ అధికారి రాజశేఖర్‌ పట్టుకున్నారు.…

Continue Reading →

తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతం : యూడీఏఐడీ బృందం

తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ స్టేట్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూడీఏఐడీ) బృందం ప్రశంసించింది. జిల్లాలోని నర్సాపూర్‌లోని అర్బన్‌ పార్కు, హవేళీఘనపూర్‌ మండల పరిధిలోని…

Continue Reading →