సీఎం జగన్‌ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ముఖ్యంగా చర్చించే అంశాలు..    ►దేవాదాయ…

Continue Reading →

యాదాద్రి విరాళాల కోసం క్యూఆర్‌కోడ్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం బంగారు తాపడం కోసం ఆన్‌లైన్‌లో విరాళాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఆయల ఈవో ఎన్‌ గీత…

Continue Reading →

జీహెచ్ఎంసీ ప‌రిధిలో జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బదిలీ

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప‌లువురు జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం ఉత్త‌ర్వులు జారీ చేసింది. శేరిలింగంప‌ల్లి జోన‌ల్…

Continue Reading →

హుజూరాబాద్‌లో ముగిసిన ఉప ఎన్నిక ప్ర‌చారం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రచారం ముగియడంతో స్థానికేతరులను అధికారులు హుజూరాబాద్‌ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటల రాజీనామాతో మొదలైన…

Continue Reading →

బాబోయ్‌.. మేం భరించలేం..ఊపిరాడట్లే!

 బాచుపల్లి, కొండాపూర్, నిజాంపేట్‌ నివాసితుల గగ్గోలు రాత్రి వేళల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆందోళన 51 కాలనీలకు శివారు పరిశ్రమల విష వాయువులు కాలుష్య నియంత్రణ మండలికి వెల్లువలా ఫిర్యాదులు ఒకటి…

Continue Reading →

నేడు ఓయూ 81వ స్నాతకోత్సవం

ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9.30 గంటలకు వర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్‌‍లర్‌…

Continue Reading →

278 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

మఠంపల్లి మండలంలోని అల్లీపురం గ్రామంలో ఉన్న రాధికా రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన 278 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మంగళవారం ఎస్‌ఐ రవికుమార్‌, డీటీసీఎస్‌ అధికారి రాజశేఖర్‌ పట్టుకున్నారు.…

Continue Reading →

తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతం : యూడీఏఐడీ బృందం

తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ స్టేట్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూడీఏఐడీ) బృందం ప్రశంసించింది. జిల్లాలోని నర్సాపూర్‌లోని అర్బన్‌ పార్కు, హవేళీఘనపూర్‌ మండల పరిధిలోని…

Continue Reading →

టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగా దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు దళితులతో ఆగదని… గిరిజనులు, బీసీ, ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా…

Continue Reading →

9వ సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడిగా సీఎం కె. చంద్రశేఖర రావు(కేసీఆర్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.  పార్టీ ప్లీనరీ ఆయనను అధ్యక్షుడిగా…

Continue Reading →