ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా…

Continue Reading →

రూ.1,000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడ్ ఎంవోయూ

దావోస్ : విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గడ్ (Sargad) సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5…

Continue Reading →

తెలంగాణలో రూ.6 వేల కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్

దావోస్ : క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్…

Continue Reading →

తెలంగాణతో బ్లైజ్ కంపెనీ ఒప్పందం

తెలంగాణ ప్రభుత్వం దావోస్​లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaize) సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ డేటా సెంటర్ అర్టిఫిషియల్ కంప్యూటింగ్కు తక్కువ శక్తి…

Continue Reading →

మేడారం మహా జాతర ప్రారంభానికి మరో ఏడు రోజులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి మరో వారంరోజులు మాత్రమే ఉండడంతో ఈ జాతర ఏవిధమైన ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు రాష్ట్ర…

Continue Reading →

ఓటర్ జాబితాల అందుబాటులో పారదర్శకత–గోప్యతకు సమతుల్యత అవసరం: సీఈఓ సుదర్శన్ రెడ్డి

ఓటర్ల జాబితా (వోటర్ రిజిస్టర్) ప్రజలకు సులభంగా, భద్రంగా అందుబాటులో ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, ప్రజాభిమానం, విశ్వాసానికి మూలస్తంభమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

Continue Reading →

తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి : సీఎం రేవంత్ రెడ్డి

దావోస్: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల…

Continue Reading →

ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

దావోస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం…

Continue Reading →

ప్రతి జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు: సీఎం రేవంత్ రెడ్డి

దావోస్ : ప్రతి ఏడాది జులై లో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో…

Continue Reading →

యాప్ ను వచ్చే ఖరీఫ్ కల్లా అన్ని జిల్లాలలో అమలులోకి తేవాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వచ్చే ఖరీఫ్ కల్లా…

Continue Reading →