హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… అటువంటి…
తాజా వార్తలు

రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస్…
వస్తు, సేవల పన్నుకు (జీఎస్టీ) సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. వాణిజ్య పన్నుల శాఖపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి…
వినాయక చవితిని పురస్కరించుకుని నగరవాసులందరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక…
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న డిమాండ్తో ఆగస్టు 8న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆ తరువాత ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది…
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్రెడ్డి లాలూచీ పడ్డారని, అందుకే 54 మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీపై ఇప్పటి వరకు ఒక్క…
ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించా రు. రంగారెడ్డి…
‘భూములతోనే మాకు బతుకు.. పచ్చని మా బతుకుల్లో విషపు కంపెనీలు పెట్టొద్దు.. ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం’ అంటూ ఎన్హెచ్చార్సీ ఎదుట ధన్వాడ గ్రామస్థులు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని…
స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా ఉపాధి, అవకాశాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్…
గతేడాదితో పోల్చుకుంటే ఈ వర్షా కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నందున విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర…









