తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షుడిగా రాజగోపాల్‌

తెలంగాణ జడ్జీల సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికలను ఈనెల 19న నిర్వహించగా ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా…

Continue Reading →

సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది: మాజీ మంత్రి హరీశ్ రావు

సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల రోజులైనా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిగాచి పరిశ్రమ బాధితులను కలిసి…

Continue Reading →

ఫిర్యాదే ఆలస్యం (ACB) వల సిద్ధం !

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సగటున రోజుకు 50కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే…

Continue Reading →

విశ్వవిద్యాలయాలు అద్భుత వైజ్ఞానిక కేంద్రాలు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా…

Continue Reading →

క్రీడల్లో బాలికలను ప్రోత్సహిద్దాం: ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి

క్రీడల్లో బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎల్ బి ఇండోర్ స్టేడియంలో…

Continue Reading →

ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్ గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ‘ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్’ గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు రూ.5 ల‌క్ష‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

ఇందిర‌మ్మ ఇండ్ల స‌ర్వేలో ఇండ్ల స్ధ‌లాలు లేని అర్హ‌త క‌లిగిన ల‌బ్దిదారుల‌కు అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను వ‌చ్చే నెల 15వ తేదీలోగా కేటాయించాల‌ని,…

Continue Reading →

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సచివాలయంలో చేనేత జౌళిశాఖ పథకాల అమలు తీరును జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 7 న జాతీయ చేనేత…

Continue Reading →

కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) తీరుపై హెచ్ఆర్సీ అసంతృప్తి

కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సమర్పించిన నివేదికపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్ సీ) చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని…

Continue Reading →

సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎస్‌కు ఉన్నతస్థాయి నివేదిక

 సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కి తన నివేదిక సమర్పించింది. కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి…

Continue Reading →