తెలంగాణ జడ్జీల సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికలను ఈనెల 19న నిర్వహించగా ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా…
తాజా వార్తలు

సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల రోజులైనా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వలేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిగాచి పరిశ్రమ బాధితులను కలిసి…
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సగటున రోజుకు 50కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే…
విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా…
క్రీడల్లో బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎల్ బి ఇండోర్ స్టేడియంలో…
ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ‘ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్’ గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్ధలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వచ్చే నెల 15వ తేదీలోగా కేటాయించాలని,…
సచివాలయంలో చేనేత జౌళిశాఖ పథకాల అమలు తీరును జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 7 న జాతీయ చేనేత…
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సమర్పించిన నివేదికపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్ సీ) చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని…
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి తన నివేదిక సమర్పించింది. కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి…









