రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు వొరగంటి ఆనంద్ విసిరినా చాలెంజ్…
తాజా వార్తలు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున భార్య అమల పేర్కొన్నారు. ఇవాళ ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్ లో…
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పరీక్షా ఫలితాలు విడుదల సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను సీటెట్ అధికారిక వెబ్సైట్…
సైబరాబాద్ కమిషనరేట్లో సైబరాబాద్ హోంగార్డు మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ను శుక్రవారం సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 31 జిల్లాల్లో ఎన్నికలకు 27 మంది ఐఏఎస్ అధికారులను నియమించారు. అభ్యర్థుల…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్…
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని…
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రధాన కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి కవిత సంపుటి ములమలుపుకి పాలమూరు సాహితీ పురస్కారం అందజేశారు. ఈ పురస్కరాన్ని మహబూబ్ నగర్ సాహిత్య…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 31 వరకు అన్ని జిల్లాలో చెక్…
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా మలంగిర్కు చెందిన ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ తెలిపారు. వీరిలో మడకం దేవాపై రూ.లక్ష రివార్డు ఉన్నదని, లొంగిపోయిన ప్రతిఒక్కరికీ…