గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజురాబాద్ లో మొక్కలు నాటిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజురాబాద్ లో మొక్కలు నాటిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల…

Continue Reading →

11న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ

ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఐఎఎస్‌ల భారీ బదిలీల నేపథ్యంలో…

Continue Reading →

నల్లగొండ జిల్లా చెర్వుగట్టులో అగ్నిగుండాలు

నల్లగొండ జిల్లాలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై కొలువై ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహోత్సవాలు ఈ…

Continue Reading →

సిపిటిసి ఆధ్వర్యంలో 12 వేల మొక్కల పెంపకం

సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (సిపిటిసి) లో మియావాకి పద్ధతిలో పెంచనున్న 12 వేల మొక్కల పెంపకం ప్రారంభం. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మంత్రి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి మొక్కలు నాటారు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి మొక్కలు…

Continue Reading →

బీసీ కవితా సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ రవీంద్రభారతిలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో జరిగిన బీసీ కవితా సంకలనం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్…

Continue Reading →

జహంగీర్ పీర్ ను సందర్శించిన మంత్రి హారీష్ రావు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించారు.ఈ క్రమంలో జహంగీర్ పీర్ కు చాదర్ ను…

Continue Reading →

నల్లగొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంపీ సంతోష్‌ కుమార్‌.. భావితరాలకు మార్గదర్శిగా నిలిచారు – ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జడ్చర్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి తన…

Continue Reading →

తూర్పు గోదావరిలో కాట్రేనికొన మండలం ఉప్పూడి దగ్గర గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌..

తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికొన మండలం ఉప్పూడి దగ్గర ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ అక్కడి రైతులలో కలకలం రేపుతుంది. పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్‌లైన్‌…

Continue Reading →