లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం సమాలోచన

లాక్‌డౌన్‌ పొడిగించాలని పలు రాష్ర్టాల నుంచి కేంద్రానికి వినతలు అందుతున్నాయి. దీనిపై కేంద్రం సమాలోచనలు జరుపుతున్నది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను…

Continue Reading →

వేసవి తాపం నుంచి వన్యప్రాణులను రక్షించాలి

  తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇత‌ర వ‌న్య‌ప్రాణుల‌ రక్షణకు త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అట‌వీ శాఖ అధికారుల‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలోని…

Continue Reading →

50 పేద కుటుంబాల‌కి అండ‌గా పోసాని

లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న‌ పేద కార్మికులకి త‌మ వంతు సాయం చేసేందుకు సినీ క‌ళాకారులు ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు ఛారిటీల‌కి న‌గ‌దుని విరాళం…

Continue Reading →

భారత్‌లో 114కు చేరిన కరోనా మరణాల సంఖ్య

భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ నలుమూలలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. ఇవాళ ఉదయం కరోనా మరణాల సంఖ్య 114కు చేరినట్లు కేంద్ర…

Continue Reading →

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా

కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ…

Continue Reading →

ఐసోలేషన్ వార్డులుగా 2500 రైల్వే బోగీలు

కరోనా రోగులకు చికిత్సల కోసం భారతీయ రైల్వే ఇప్పటివరకూ 2500 బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. కరోనా వైరస్‌కు చికిత్సల కోసం 5వేల కోచ్‌లను ప్రత్యేక వార్డులుగా…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం మళ్లీ 30 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు  నమోదైన కరోనా…

Continue Reading →

ఏపీలో మరో 51 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 303కు చేరింది. ఆదివారం సా.6 గంటల నుంచి సోమవారం సా.6 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా మరో 51 కేసులు నమోదు…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 74,655

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచిన కరోనా.. 74,655 మందిని బలి తీసుకుంది.…

Continue Reading →

జన్‌ధన్‌ ఖాతాల్లోకి డబ్బులు

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్‌ కల్యాణ్‌యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్‌ధన్‌యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు.…

Continue Reading →