భారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారుల్లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, పిఎస్యు వాచ్, ఆసియా పోస్ట్ ల…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్లో నమోదయిన 304 పాజిటివ్ కేసుల్లో 280 ఢిల్లీ మర్కజ్తో సంబంధం ఉన్నవేనని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఎక్కువ శాతం పాజిటివ్ కేసుల్లో మర్కజ్…
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్…
ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 304 కరోనా కేసులు నమోదయ్యాయని,…
ప్రజాసంక్షేమం దృష్ట్యా లాక్డౌన్ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు తాను మద్ధతు తెలుపుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ విజయశాంతి తెలిపారు. ఈ సందర్భంగా తన…
పోలీస్శాఖలో మొదటి కరోణ పాజిటివ్ కేసు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ (56)కు కరోనా పాజిటివ్ వచ్చింది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్…
పాతబస్తీలో లాక్ డౌన్ అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల చైర్పర్సన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ ప్రాంతంలో నమోదవుతున్న…
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరింది. అలాగే దేశంలో…
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు…
మహబూబ్నగర్లో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా వచ్చిందని వెల్లడించారు.…