ఇండియా నుంచి సుమారు 3 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఖరీదు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో యాంటీ మలేరియా…
తాజా వార్తలు

కరోనా వల్ల సినీ పరిశ్రమలో ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకు టాలీవుడ్ సినీపరిశ్రమ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ని ఏర్పాటు చేసిన సంగతి…
కరోనా రోజురోజుకి విజృంభిస్తూ.. మనవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 14 లక్షలు దాటగా భారత్లోను కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. దేశంలో ఇప్పటి…
ఆంధ్రప్రదేశ్ను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతుండటంతో.. ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల…
నల్లగొండ జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు సోమవారం నమోదయ్యాయి. గత బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ఆశ్రయం పొందిన 15మంది బర్మా దేశస్తులు,…
నోవెల్ కరోనా వైరస్ వల్ల అమెరికాలో మంగళవారం ఒక్క రోజే అత్యధికంగా 1736 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య…
సినీ పరిశ్రమకి చెందిన పేద ప్రజలని ఆదుకునేందుకు సినీ పెద్దలే స్వయంగా ఛారిటీ ఏర్పాటు చేశారు. దీనికి కొందరు విరాళాలు అందిస్తుండగా, మరి కొందరు సినీ ప్రముఖులు…
దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ రుణ రేట్లలో కోతపెట్టింది. అన్నిరకాల కాలపరిమితులకు ఎంసిఎల్ఆర్(వడ్డీ రేటు ఆధారిత మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్) 35 బేసిస్ పాయింట్లు…
‘మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీయాలని చూస్తారా?’ అంటూ ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటి…