భారత్‌లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60 దాటినవారే ఎక్కువ

కరోనా వయోధికులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్‌లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అదే పాశ్చాత్యదేశాల్లో 80,…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్యుడు సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ పై  సస్పెన్షన్ వేటు పడింది. సరైన రక్షణ చర్యలు లేకుండా అత్యవసర వైద్యం చేయమంటున్నారని…

Continue Reading →

ఏపీలో 348కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకినవారి సంఖ్య 348కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల…

Continue Reading →

ప్రజల కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు

ప్రజల కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. సీపీ మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు సంప్రదించాల్పిన 24 గంటల హెల్ప్‌లైన్‌…

Continue Reading →

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

 రాష్ట్రంలో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నివారణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే కరోనా వైరస్‌…

Continue Reading →

ఏపీలో ప్ర‌భుత్వ ఆధీనంలోకి 58 ప్రైవేటు ఆస్ప‌త్రులు

ప‌్రాణాంత‌క కొవిడ్‌-19 వ్యాప్తిని నివారించ‌డం కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతున్న‌ది. తాజాగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న‌ది. ప్ర‌భుత్వం…

Continue Reading →

11న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్

లాక్‌డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగుతుందా? ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతున్న ప్రశ్న ఇదే. దీనిపై ఊహాగానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని…

Continue Reading →

కరోనా వ్యాప్తిని నియంత్రణకు లాక్ డౌన్ పొడగింపే మార్గం – టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతలు కేకే, నామా

భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయికరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…

Continue Reading →

కరోనాతో దెబ్బతిన్న ఏపీని ఆదుకోండి : విజయసాయిరెడ్డి

కరోనా వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం తరపున‌ ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తక్షణమే రూ. 6200 కోట్ల సాయాన్ని…

Continue Reading →

ఒకటి, రెండ్రోజుల్లో రూ.1500 బ్యాంకు ఖాతాల్లో వేస్తం: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

 దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రేషన్…

Continue Reading →