కరోనా వయోధికులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అదే పాశ్చాత్యదేశాల్లో 80,…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. సరైన రక్షణ చర్యలు లేకుండా అత్యవసర వైద్యం చేయమంటున్నారని…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకినవారి సంఖ్య 348కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల…
ప్రజల కోసం 24 గంటల హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సీపీ మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు సంప్రదించాల్పిన 24 గంటల హెల్ప్లైన్…
రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్-19) నివారణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే కరోనా వైరస్…
ప్రాణాంతక కొవిడ్-19 వ్యాప్తిని నివారించడం కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతున్నది. తాజాగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నది. ప్రభుత్వం…
లాక్డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగుతుందా? ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతున్న ప్రశ్న ఇదే. దీనిపై ఊహాగానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని…
భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయికరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…
కరోనా వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం తరపున ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తక్షణమే రూ. 6200 కోట్ల సాయాన్ని…
దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రేషన్…