రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదార స్వభావాన్ని చాటారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు మంత్రి ముందుకొచ్చారు. తన సొంత ఖర్చులతో పది…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం వరకు కోవిడ్-19 కేసులు కొత్తవి నమోదు కాలేదు. గడిచిన రాత్రి నుంచి రాష్ట్రంలో కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదు కాలేదని రాష్ట్ర…
ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య(68) కొద్ది సేపటి క్రితం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతన్నారు. తెలంగాణ…
కరోనాపై చేస్తున్న యుద్ధంలో భాగమైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసలు కురిపిస్తూ పలువురు ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య తెలంగాణ పోలీసుల…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. యూనైటెడ్ స్టేట్స్, యూనైటెడ్ కింగ్డమ్లు అత్యధిక మరణాలతో తీవ్ర వేదనకు గురౌతున్నాయి. కాగా దక్షిణ…
నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్డౌన్తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 453కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు. కరోనా బాధితుల్లో 45 మంది చికిత్స అనంతరం…
దేశవ్యాప్తంగా 5,908 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 183 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 507 మంది డిశ్చార్జ్…
దేశ టాప్ పోలీసుల లిస్టులో..మనసున్న పోలీసు మహేందర్ రెడ్డిప్రొఫెసర్ కు పోలీస్ డ్రెస్ వేస్తే..డిజిపి మహేందర్ రెడ్డి..ఆయన పైకి చూస్తే.. ఐపిఎస్ అధికారి..తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ బాస్.…
రాష్ట్రంలో బుధవారం కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా…