దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన పిడుగు పడిన ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే…

Continue Reading →

ఒడిశాలో 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

ఒడిశాలో ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగించారు. గురువారంనాడు మంత్రివర్గ సమావేశం తర్వాత రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ నెల…

Continue Reading →

ఏపీలో 363కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15…

Continue Reading →

తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది…

Continue Reading →

దేశవ్యాప్తంగా 6,727కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 6727కి చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పిడి ఇప్పటి వరకు 231 మంది మృత్యువాత పడ్డారు. వైరస్‌ బారి నుంచి 596…

Continue Reading →

సరుకులు అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు – సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను…

Continue Reading →

ఏపీలో పలు ప్రవేశ పరీక్షలు వాయిదా

ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి గురువారం ప్రకటించింది. కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు కేంద్ర,…

Continue Reading →

హైదరాబాద్‌లో అష్ట దిగ్బంధంలోకి ఆ 15 ప్రాంతాలు..

తెలంగాణలో కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైనా 12ప్రాంతాలను ఇప్పటికే కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించి సంగతి…

Continue Reading →

దిగ్బంధంలో సూర్యాపేట జిల్లా వర్ధమానుకోట

కరోనా కలకలంతో నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రెండురోజుల క్రితం గ్రామంలో ఒకేరోజు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో…

Continue Reading →

దేశంలో 5,734కు చేరిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కొత్తగా 549 కరోనా(కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య…

Continue Reading →