తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కు…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్ 10న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 16 పాజిటివ్ కేసులు…
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా…
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 133 ప్రాంతాలను రెడ్జోన్లుగా గుర్తించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 30 రెడ్జోన్లు…
కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు ప్రముఖులు సీఎం రిలీప్ ఫండ్కు విరాళాలు…
కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ సహా, కరోనా వైరస్ విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం…
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. భారత్ నలుమూలల విస్తరించిన ఈ కరోనా ధాటికి గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య,…
చిత్తూరు జిల్లాలోని నగరికి చెందిన మున్సిపల్ కమిషనర్పై సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు…
రేపు మద్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని…
తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది…