తెలంగాణలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 487కు…

Continue Reading →

ఏపీలో 16 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం 381

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్‌ 10న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 16 పాజిటివ్‌ కేసులు…

Continue Reading →

ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా…

Continue Reading →

ఏపీలో 133 కరోనా రెడ్‌జోన్లు

 ఆంధ్రప్రదేశ్‌లో  మొత్తం 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 30 రెడ్‌జోన్లు…

Continue Reading →

తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిలయన్స్‌ 5 కోట్ల విరాళం

కరోనా వైరస్‌ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు ప్రముఖులు సీఎం రిలీప్‌ ఫండ్‌కు విరాళాలు…

Continue Reading →

ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి: సీఎం జగన్‌

కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ సహా, కరోనా వైరస్‌ విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం…

Continue Reading →

భారత్ లో 24 గంటల్లో 37 మంది మృతి

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభించింది. భారత్‌ నలుమూలల విస్తరించిన ఈ కరోనా ధాటికి గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య,…

Continue Reading →

న‌గ‌రి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌పై స‌స్సెన్ష‌న్ వేటు

చిత్తూరు జిల్లాలోని న‌గ‌రికి చెందిన మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌పై స‌స్పెన్ష‌న్ వేటుప‌డింది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు…

Continue Reading →

రేపు రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం

రేపు మద్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని…

Continue Reading →

తెలంగాణ, ఏపీలో తక్కువైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది…

Continue Reading →