ఏపీ నూతన ఎస్‌ఈసీతో మున్సిపల్‌ శాఖ కమిషనర్‌, డీజీపీ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌ను శనివారం మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్‌ఈసీకి నివేదించారు.  నగర…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ కేసులు గుంటూరు- 14, కర్నూలు-5…

Continue Reading →

లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలి – సీఎం కేసీఆర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పలు రాష్ర్టాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీడియో…

Continue Reading →

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

కరోనా వైరస్‌ ప్రభావం, లాక్‌డౌన్‌పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రులతో మోదీ…

Continue Reading →

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ వి. కనగరాజ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు…

Continue Reading →

నేడు సీఎంలతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్

లాక్‌డౌన్ గడువు ముగింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేసే విషయంపై…

Continue Reading →

భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 249

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 249 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం…

Continue Reading →

గురుకుల విద్యార్థులకు యాప్‌ బోధన

లాక్‌డౌన్‌తో ఇండ్లకు పరిమితమైన గిరిజన గురుకులాల విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన కోసం ప్రత్యేక యాప్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మృతుల సంఖ్య

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా…

Continue Reading →

సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి

గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి బదలాయింపునకు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు పచ్చజెండా ఊపింది. 26 హెక్టార్ల అటవీభూమిని ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.…

Continue Reading →