గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర, వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర ,వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి,వల్లభనేని అనిల్ మరియు కొత్తగా గెలిచిన వార్డ్ మెంబెర్స్…

Continue Reading →

ప్రశ్నించే తత్వం రావాలి…?

పర్యావరణానికి హానికలిగిస్తున్న ఎలాంటి చర్యలపైన అయిన సరే ప్రశ్నించాలి… లేదంటే కేవలం పర్యావరణానికే ముప్పు కాదు… మానవ మనుగడకే ముప్పువటిల్లుతుంది… రాబోయే తరాలకు ఆక్సిజన్ కూడా కష్టమవుతుంది……

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 400 మొక్కలు నాటడం జరిగింది.

ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ లోని శిశు మందిరిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 400 చెట్లు నాటడం జరిగింది..ఈ కార్యక్రమంలో…

Continue Reading →

ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్

పానగల్ ఛాయా సోమేశ్వరాలయం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు . అనంతరం…

Continue Reading →

రేపు విశాఖ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌

శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి…

Continue Reading →

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల్సిందిగా కోరుతూ మంత్రి శ్రీనివాస్‌…

Continue Reading →

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌజులను సదవకాశంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలిరాష్ట్ర పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్ లో జరిగిన సమీక్ష లో సిఎం…

Continue Reading →

పూర్తి నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్

రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత…

Continue Reading →

రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌.ఇవాళ రాత్రి రాజ్ భవన్‌లో బస…

Continue Reading →

పర్యావరణానికి నష్టం లేకుండా ప్రాజెక్టులకు అటవీ అనుమతులు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణం, వన్యప్రాణులకు, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…

Continue Reading →