గడిచిన రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టుల భర్తీ:

డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రభుత్వ హాస్పిటళ్లు కలకలలాడుతున్నాయని.. పేషెంట్లకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్‌‌–2) పోస్టులకు ఎంపికైన…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత కవి అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

దళితులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలందరూ ఒకే వేదికపైకి రావాలి. అందెశ్రీ అంత్యక్రియలు… కవులు–కళాకారులకు సీఎం ఇస్తున్న గౌరవానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి…

Continue Reading →

సౌదీ రోడ్డు దుర్ఘటనపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి తీవ్ర విచారం

సౌదీ అరేబియాలో యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు దగ్ధమై పలువురు భారతీయులు మరణించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర…

Continue Reading →

కొమురవెల్లి మ‌ల్ల‌న్న కల్యాణం, జాతరను ఘ‌నంగా నిర్వ‌హించాలి: మంత్రి కొండా సురేఖ

కొమురవెల్లి మ‌ల్ల‌న్న కల్యాణం, జాతరను ఘ‌నంగా నిర్వ‌హించాలి. ఎండోమెంటు, జిల్లా ఉన్న‌తాధికారుల‌కు దేవాదాయ శాఖ‌ మంత్రి కొండా సురేఖ ఆదేశాలు. డిసెంబర్ 14 ఉదయం 10.45 గంటలకు…

Continue Reading →

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తెలంగాణ…

Continue Reading →

సౌదీలో హైదరాబాద్ కు చెందిన ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ కు చెందిన ఉమ్రా యాత్రికుల మృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.…

Continue Reading →

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ…

Continue Reading →

సబ్‌స్టేషన్‌లోనే విద్యుత్‌శాఖ అధికారుల మందు సిట్టింగ్‌

విద్యుత్‌శాఖ అధికారులు ఏకంగా సబ్‌స్టేషన్‌లోనే మందు సిట్టింగ్‌ పెట్టారు. ఈ దావత్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో వారంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల…

Continue Reading →

పత్తి కొనుగోళ్లపై నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష

నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లాలోని పత్తి…

Continue Reading →

సామాజిక రుగ్మతలపై చైతన్యం – రచనలకు అద్భుత స్పందన: మంత్రి జూప‌ల్లి

సామాజిక రుగ్మతలను రూపుమాపి, ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రభాత భేరి’ పేరిట చేప‌ట్టిన వినూత్న ప్రయత్నానికి అపూర్వ స్పంద‌న ల‌భించింది. సామాజిక రుగ్మతలపై…

Continue Reading →