తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వోద్యోగులుగా పనిచేస్తూ.. కాసుల కోసం కక్కుర్తి పడిన ఒక ఉద్యోగి, మరొక ఎస్సై, మధ్యవర్తిని ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు…
తాజా వార్తలు

అటవీ చట్టాల పేరిట గిరిజనులను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. గిరిజనుల అభివృద్ధికి అటవీ శాఖ ఉన్నతాధికారులు…
సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేత ఎండీ మునీర్ (KCR) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సింగరేణి కార్మికుల నడుమ జీవిస్తూ,…
ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగళం చిక్కింది. శనివారం మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్ట ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. జగద్గిరిగుట్ట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్.. ఓ…
అధికారులలో పెరిగిన అవినితో లేక ప్రజలలో పెరిగిన చైతన్యమో గాని ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడుతున్న వారి సంఖ్య అధికం అవుతుంది. ఇందుకు అధికారులలో…
తెలంగాణ రాష్ట్రంలో 24 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల నుంచి నాన్ క్యాడర్…
భారతీయ పోలీసు సర్వీసు (ఐపీఎ్స)లకు సంబంధించిన క్యాడర్ రివ్యూను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ జరిగింది. తెలంగాణలో…
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్…
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పొలాల మధ్య ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళన చేశారు. గురువారం మండలంలోని మీర్జాపూర్లోని సర్వేనంబర్ 17ఈ/ 17ఏలోని భూమిలో ఒక సింథటిక్స్ ప్రైవేట్…
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలోని జూ పార్కులను నడపాలని మంత్రి కొండాసురేఖ సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జూస్ అండ్ పార్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ…









