అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద పాత్రికేయులకు, వృత్తి నిర్వహణలో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు…
తాజా వార్తలు

తెలంగాణరాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా డా. జి చంద్రశేఖర్ రెడ్డి IFS ( Rtd) నేడు మధ్యాహ్నం 12.05 గంటలకు…
“ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా మామూళ్లమయం”.. అని ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇదీ.. అదీ అని లేకుండా దాదాపుగా…
చెత్త డంపింగ్యార్డ్లోని పవర్ ప్లాంట్లో ప్రమాదవశాత్తు లిప్ట్ తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.మృతులంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు.ఈ సంఘటనతో బుధవారం డంపింగ్యార్డ్ పరిసర ప్రాంతాల్లో…
ములుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొమ్ము సౌమ్య ఎసిబి దాడిలో పట్టుబడ్డారు. తోటి ఉద్యోగి మెడికల్ లీవ్ సెటిల్ మెంట్…
సమాచార హక్కు చట్టం-2005 పటిష్ట అమలు కోసం ఉద్దేశించిన రాష్ట్ర సమాచార కమిషన్ను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. సహ చట్ట కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ పదవిని…
లక్షల్లో జీతాలు అయినా బుద్ధి మారదు. వక్రమార్గంలో సంపాదనే వారికి ముద్దు. కోట్ల రూపాయల అక్రమార్జనే వారి ప్రధాన లక్ష్యం. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న వారికి పట్టదు. ఏసీబీ…
ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఓ అధికారి రూ.8వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని చేసే…
ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగంగా నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…
హైదరాబాద్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోంది. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పిఎస్ ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని చెరువులు,…









