రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో నిబంధనలకు నీల్లొదిలిందని సమాచార హక్కు కార్యకర్త దేవులపల్లి కార్తీక్ రాజు ఆరోపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా…
తాజా వార్తలు

వ్యవసాయం, చేనేత శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం భూదాన్ పోచం పల్లి అని అన్నారు.…
రాష్ట్రవ్యాప్తంగా అవినీతిపరుల గుండెల్లో ఏసీబీ పరుగులు పెడుతోంది. గడచిన నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో 80 కేసులు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దాదాపు…
తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా గత నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్బంగా చారిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు, మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల ప్రాణాలు గాలిలో…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం (గజ్వేల్) ఈఎన్సీ బి. హరిరామ్ నాయక్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి…
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి…
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు (మే 3 వరకు) పొడిగించింది. ముందు నిర్ణయించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసిన ఈ…
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కుడ్లిగి రామకృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి పదవీవిరమణ చేయడంతో.. రామకృష్ణారావును ప్రభుత్వం నూతన సిఎస్ గా…
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పది ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత…









