ఆర్టీఐ కమిషనర్లుగా అధికార పార్టీ నేతలకు అవకాశం ఎలా ఇస్తారు..?

 రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో నిబంధనలకు నీల్లొదిలిందని సమాచార హక్కు కార్యకర్త దేవులపల్లి కార్తీక్‌ రాజు ఆరోపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా…

Continue Reading →

చేనేత కార్మికుల సమస్యలను కెబినేట్ లో చర్చిస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయం, చేనేత శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం భూదాన్ పోచం పల్లి అని అన్నారు.…

Continue Reading →

అవినీతి అధికారులపై ఏసీబీ పంజా

రాష్ట్రవ్యాప్తంగా అవినీతిపరుల గుండెల్లో ఏసీబీ పరుగులు పెడుతోంది. గడచిన నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో 80 కేసులు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దాదాపు…

Continue Reading →

భూ భారతికి అనూహ్య స్పందన : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌లు శాశ్వ‌త ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా గ‌త నెల 14వ తేదీన అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్బంగా చారిత్రాత్మ‌క‌మైన భూభార‌తి చ‌ట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం…

Continue Reading →

గాలిలో దీపంలా కార్మికుల ప్రాణాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు, మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల ప్రాణాలు గాలిలో…

Continue Reading →

కాళేశ్వరం మాజీ ENC హరిరామ్ నాయక్‌పై సస్పెన్షన్ వేటు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం (గజ్వేల్‌) ఈఎన్‌సీ బి. హరిరామ్‌ నాయక్‌ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి…

Continue Reading →

కార్మికలోకానికి ‘మే’డే శుభాకాంక్షలు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు 3 రోజులు పొడిగింపు

 లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు (మే 3 వరకు) పొడిగించింది. ముందు నిర్ణయించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసిన ఈ…

Continue Reading →

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ రావు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కుడ్లిగి రామకృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి పదవీవిరమణ చేయడంతో.. రామకృష్ణారావును ప్రభుత్వం నూతన సిఎస్ గా…

Continue Reading →

 తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

 తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ప‌ది ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత…

Continue Reading →