కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ…
త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్కు…
కార్ల యజమానులు గత నెల 29 లోపు ఫాస్టాగ్ కేవైసీ అప్ డేట్ చేసుకోకుంటే అధికారిక fastag.ihml.comలోకి వెళ్లి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే…
179 పరిశ్రమలకు హెచ్చరికలు గతేడాది తీసుకున్న చర్యలపై తాజాగా పీసీబీ నివేదిక పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలిగిస్తున్న.. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమలపై…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించినట్టు సమాచారం. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఓబెదుల్లా కోత్వాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహెర్ బిన్ హందాన్, క్రిస్టియన్…
ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది గవర్నమెంట్ ప్లీడర్లను, 44 మంది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లను నియమించింది. ఈ మేరకు న్యాయ…
కొందరికి పదోన్నతులు అటవీశాఖ తర్వాత పిసిబిలో.. తెలంగాణలో అధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. మంగళవారం తాజాగా రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ, మరికొందరికి పదోన్నతులు వర్తింపచేస్తూ…
*ప్రకృతే శాశ్వతం, పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత*మానవ మనుగడ పచ్చని అడవులు, మంచి పర్యావరణంపైనే ఆధారపడి ఉంది.*అడవుల రక్షణ కోసం అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి*మాది ఉద్యోగుల…
రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన ఆ…
తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా…