హైదరాబాద్: మార్కుల మెమోలతో డిగ్రీలను అందించే వ్యవస్థ నుంచి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసంతో కూడిన యువతను తయారు చేసే గమ్యం వైపు…
శాన్ఫ్రాన్సిస్కో, ఆగస్టు 8: తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ…
స్టడీ టూర్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి, శాసనసభను సందర్శించిన ఒడిస్సా అసెంబ్లీ శాఖల సంబంధిత స్టాండింగ్ కమిటీ. ఒడిస్సా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్…
త్వరలోనే రాష్ట్రంలో ‘డిజిటల్ అసెంబ్లీ’, ‘డిజిటల్ కౌన్సిల్’ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.…
హైదరాబాద్ : ప్రకృతి అనుగ్రహమే ప్రజల సంక్షేమానికి, రైతాంగ సౌభాగ్యానికి, రాష్ట్ర సమృద్ధికి శాశ్వత ఆధారం. మేఘాలు కరుణిస్తే నేల పులకిస్తుంది… నేల పులకిస్తే పంటలు పుష్కలంగా…
శాసనసభ ఆవరణలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ఘనంగా ఆశాడ మాసం బోనాల పండుగ. లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఉద్యోగుల ఆద్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న…
MCRHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. ఎక్సైజ్, జీఎస్టీ సంస్కరణలపై చర్చ. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూ,…
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను సవాళ్లుగా కాకుండా కొత్త అవకాశాలుగా మలుచుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…
హైదరాబాద్ : సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్లోని సమాచార భవన్ (FDC కాంప్లెక్స్) కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో…
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి శ్రీ ఎ.…









