తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకు ముందు 50.7% DA ఉండగా,…

Continue Reading →

కాళేశ్వ‌రంలోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: కాళేశ్వ‌రంలోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచ‌న‌ల మేర‌కు…

Continue Reading →

గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమీక్ష

హైదాబాద్ : రానున్న గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు…

Continue Reading →

అవినీతి అడ్డాలుగా మారిన PCB, మైనింగ్ శాఖలు

హైదరాబాద్ నగరంలో గనుల శాఖ (మైనింగ్), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారుల విచ్చలవిడి అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా వాల్ పోస్టర్లు వెలువడం కలకలం…

Continue Reading →

గిరిజన ప్రాంత సమస్యలపై అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయండి: మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్: గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

Continue Reading →

ఖ‌ర్చుగా కాదు.. భాగ‌స్వామ్యంగా చూడండి..: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: స‌మాజాభివృద్ధికి చేసేది ఖ‌ర్చుగా కాకుండా భాగ‌స్వామ్యంగా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్…

Continue Reading →

బంజారాలేక్‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్

ప్ర‌జావాణి ఫిర్యాదుల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర‌స్థాయిలో బుధ‌వారం ప‌ర్య‌టించారు. ముందుగా బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 01లోని తాజ్ బంజారా లేక్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం శంషాబాద్…

Continue Reading →

న్యూ బోయిగూడ‌లో దారి చూపిన హైడ్రా

సికింద్రాబాద్‌, బ‌న్సీలాల్‌పేట విలేజ్‌లోని న్యూ బోయిగూడ నివాసితుల‌కు హైడ్రా దారి చూపింది. 20 అడుగుల ర‌హ‌దారికి అడ్డంగా నిర్మిస్తున్న ఇంటిని తొల‌గించి మార్గం సుగ‌మం చేసింది హైడ్రా.…

Continue Reading →

2 లక్షలు లంచం తీసుకుంటూ.. పట్టుబడిన ఆర్జీఐఏ ఔట్‌ పోస్టు సీఐ, ఎస్సై

నకిలీ పాస్‌పోర్ట్‌ కేసులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) ఔట్‌పోస్టు పోలీస్‌ స్టేషన్‌ సీఐ సంపతి కనకయ్య, ఎస్సై శ్రీధర్‌ రూ.2…

Continue Reading →

 రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ వర్సిటీ అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌

రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌ ఏసీబీ వలకు చిక్కారు. ఒక విత్తన కంపెనీకి లైసెన్సు మంజూరు చే సేందుకుగాను…

Continue Reading →