సీనియర్ జర్నలిస్ట్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాల కేసులో శుక్రవారం కొమ్మినేని బెయిల్ పిటిషన్ను విచారించిన జస్టిస్…
హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్గా స్నేహా శబరీష్ శుక్రవారం కలెక్టరేట్లోని చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త కలెక్టర్కు అదనపు కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డి, జిల్లా రెవెన్యూ…
స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ వారంలోనే నిర్ణయం వెలువడనున్నట్టు మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ, శిశు…
ఖమ్మం జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీలలో భాగంగా హైదరాబాద్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్…
మేడ్చల్ జిల్లా కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు ముందుగా కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం…
సంగారెడ్డి కలెక్టర్గా పి.ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఐబీ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవీందర్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు.…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా నెలకొల్పిన కాలుష్య కారక పరిశ్రమలలో పీసీబీ కేంద్ర బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాలుష్య బాధితులతో…
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా హరిచందన దాసరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొనసాగిన అనుదీప్ దురిశెట్టిని ఖమ్మం కలెక్టర్గా బదిలీ చేశారు. మేడ్చల్…
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూతాపం పెరగకుండా చూడాలని అన్నారు. సిఐఐ, గ్రీన్ కో ఆధ్వర్యంలో ‘ గ్రీన్…
తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…