దేశంలోనే కాదు… ప్రపంచానికే గేట్‌వేగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో పోరాట యోధులుగా నిలిచారు. వారి త్యాగాలకు, తెగువకు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి…

Continue Reading →

అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలకు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రతీక అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణ మీడియా అకాడమీలో 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయంలో తెలంగాణ…

Continue Reading →

తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపుపై ఈనెల 4 న అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష…

Continue Reading →

జూన్ 5, 6, 7 తేదీల్లో హైటెక్స్ లో చేనేత వస్త్ర ప్రదర్శన

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ‘ఇక్కత్’ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈనెల 5,6,7 తేదీల్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. పోచంపల్లి చేనేత కళాకారుల జీవన…

Continue Reading →

తెలంగాణ కారాగార శాఖ ప్రత్యేక రిమిషన్ ద్వారా 91 మంది యావజ్జీవ ఖైదీల విడుదల: డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక రిమిషన్ మేరకు అర్హత సాధించిన 91 మంది యావజ్జీవ ఖైదీలను తెలంగాణ కారాగారాలు & సంస్కరణ సేవల…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా SIR మూడో దశ ప్రక్రియ

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision –…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత: టీజీపీసీబీ మెంబర్ సెక్రెటరీ జి. రవి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2026 సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) హైదరాబాద్ లో పర్యావరణ పరిరక్షణపై వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అందులో…

Continue Reading →

న‌దీ జ‌లాల విడుద‌ల‌పై ఎగువ రాష్ట్రాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని వాతావార‌ణ శాఖ నివేదిస్తున్నందున కృష్ణా, గోదావ‌రి జ‌లాల్లో మ‌న వాటా జ‌లాలు ద‌క్కేలా చూడాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్…

Continue Reading →

ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా…

Continue Reading →