సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మైనారిటీ టాపర్ల సన్మాన కార్యక్రమం ఏర్పాట్లపై మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ సమీక్ష

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ వెల్ఫేర్ & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ బుధవారం తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.…

Continue Reading →

వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి

వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెరువుసింగారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందడం పై అటవీ,…

Continue Reading →

గ‌రిష్ట స్థాయిలో గోదావ‌రి జ‌లాల వినియోగం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: గోదావ‌రి జలాల‌ను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంప‌ల్లితో పాటు దేవాదుల‌, సీతారామ ప్రాజెక్టుల‌ నుంచి సాధ్య‌మైనంత మేర‌కు ఎత్తిపోత‌లు చేప‌ట్టాల‌న్నారు.…

Continue Reading →

పేదల సొంతింటి కలకు కేంద్రం చేయూత: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

Continue Reading →

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 2026-27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత,…

Continue Reading →

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారు బోనం సమర్పించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ

ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారు బోనం…

Continue Reading →

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్…

Continue Reading →

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైద‌రాబాద్ :- నిషేధిత ఆస్తుల పిఓబి / 22ఎ జాబితాలో ఉన్న భూముల‌కు సంబంధించి ప్రజ‌లు ఎలాంటి అపోహ‌లు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, చ‌ట్టబ‌ద్దంగా అర్హులైన ప్రతి…

Continue Reading →

3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 11:తెలంగాణలో ఆహార భద్రతకు ఇక ‘స్మార్ట్’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి స్వాతంత్య్ర…

Continue Reading →

జెనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అతి పెద్ద పరిశోధన కేంద్రం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

గ్లోబల్ దిగ్గజ బయోటెక్నాలజి సంస్థ ‘యామ్జెన్’ (Amgen) జెనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం నాడు సచివాలయంలో…

Continue Reading →