రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సాగుభూములు తీసుకోవద్దని రైతుల ఆందోళన

హైదరాబాద్‌ చుట్టూ నిర్మించతలపెట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంతో సాగుచేసే వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తున్నదని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణం చేపట్టాలని కోరుతూ…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌

వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) ఏసీబీ(ACB) కి రెడ్‌ హ్యెడెండ్‌గా పట్టుబడ్డాడు. నెల్లూరు జిల్లాలో శివశంకర్‌ అనే ఏఈ విద్యుత్‌ మీటర్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జీ.రవి అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌ తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు…

Continue Reading →

పర్యాటక భవన్‌లో మంత్రి జూపల్లి జూపల్లి కుష్ణారావు ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కుష్ణారావు(Jupalli Krishna rao) నగరంలోని పర్యాటక భవన్‌లో(Tourism bhavan) గురువారం ఆకస్మిక తనిఖీ(Surprise inspection) చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం,…

Continue Reading →

పర్యావరణ విధ్వంసంపై యుద్ధం చేయాలి

పుడమి కాలుష్యమయం విపరీతమైన కాలుష్యం చేస్తున్న పరిశ్రమలు పర్యావరణాన్ని దెబ్బతిస్తున్న ప్లాస్టిక్ పట్టించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా విపరీత వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. కొండలను ధ్వంసం…

Continue Reading →

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. వివాదస్పదులుగా ఉన్న వారిని జీఏడీకి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి,…

Continue Reading →

బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళికను ఆవి ష్కరించి మాట్లాడారు. పెట్టుబడులకు స్వర్గధామం…

Continue Reading →

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు…

Continue Reading →

ఖాజీపల్లిలో… కాలుష్య రక్కసి

నిత్యం కాలుష్యంతో సహవాసం చేస్తున్న ప్రజలు ఘాటైన వాసనలతో కళ్ల మంటలు చిన్నారులకు చిన్న నాటి నుంచే కంటి సమస్యలు గాలి కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు కాలుష్య…

Continue Reading →

తెలంగాణలో 28 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ..!

తెలంగాణలో 28 మంది మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల…

Continue Reading →