పర్యావరణాన్ని కాపాడుకుందాం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుటకు మరియు పర్యావరణ సమతుల్యత కాపాడుటకు ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’…

Continue Reading →

ఆశ్చర్యంగా ఉంది..ఎందుకు ఓడించారో తెలియదు : వైఎస్‌ జగన్‌

ఏపీలో ఓటమిపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల అనంతరం తాడేపల్లిలోని నివాసంలో సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.…

Continue Reading →

వాళ్లిద్దరితో సంప్రదింపులపై రేపు నిర్ణయం తీసుకుంటాం : రాహుల్‌గాంధీ

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికార ఎన్డీఏనే విజయం వరించింది. అయితే విజయం ఎన్డీఏదే అయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి బాగా నష్టపోయింది. ప్రతిపక్ష…

Continue Reading →

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ విజయం

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో(Cantonment By-elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్(Shri Ganesh) విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు నివేదితపై…

Continue Reading →

జగన్‌కు భారీ షాక్‌.. 8 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్‌ తగలింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్‌ జగన్‌ అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం…

Continue Reading →

కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరికాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఓటమి దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ…

Continue Reading →

సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ రైడ్స్

 సూర్యాపేట(Suryapet) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు(ACB raids) చేపట్టారు. ఏజెంట్ల ద్వారా సబ్ రిజిస్ట్రర్ సురేందర్ నాయక్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమా చారంతో…

Continue Reading →

వాటర్‌ ట్యాంక్‌లో శవం, అదే నీళ్లను పదిరోజులుగా తాగుతున్న జనం

నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం చోటు చేసుకుంది. నల్లగొండ మున్సిపాలిటీలోని(Nallgonda Municipality) 11 వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో (Water tank) అనుమానాప్పద…

Continue Reading →

మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఘన విజయం

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ (BRS) ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. మొదటి…

Continue Reading →

తెలంగాణ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం…

Continue Reading →