శ్రీవారి హుండీ ఆదాయం రూ.71లక్షలు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు…

Continue Reading →

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా

తిరుమల,తిరుపతి దేవస్థానంలో భక్తుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు.  ఇప్పటివరకు 200 మంది టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అన్నారు. వీరిలో…

Continue Reading →

ప్రముఖ కవి, ప్రజాగాయకుడు నిస్సార్‌ మృతి

కలంతో, గళంతో కరోనాను ధిక్కరించారు.. మహమ్మారిని నమ్మొద్దంటూ జనాన్ని చైతన్యపరిచారు.. ముదనష్టపు కాలమిది అంటూ జాగ్రత్తలు చెప్పారు.. కానీ, చివరికి ఆ వైరస్‌ బారిన పడి ప్రముఖ…

Continue Reading →

హరితహారంతో ఆరోగ్యకరమైన వాతావరణం : కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

భవిష్యత్‌తరాలకు ఆర్యోగకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లో బుధవారం చేపట్టిన హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు…

Continue Reading →

అంబేద్కర్‌ భారీ విగ్రహానికి ఏపీ సీఎం శంకుస్థాపన

 విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహా నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి నివాసం నుంచి…

Continue Reading →

స‌చివాల‌యం కూల్చివేత‌ ఆపాలంటూ పిల్‌

తెలంగాణ సచివాలయంలో చేప‌ట్టిన‌ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధ‌వారం హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌లైంది. ఈ మేర‌కు ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్…

Continue Reading →

వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,…

Continue Reading →

ఏపీలో కొత్తగా 1062 కరోనా పాజిటివ్ కేసులు

 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదవగా, మరో 12 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్ ఘటన: నిందితులకు 14 రోజులు రిమాండ్

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాద ఘటన కారకులైన 12 మందికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీప్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి…

Continue Reading →

గ్యాస్ లీక్ ప్రమాద కారకులపై చర్యలు తీసుకోండి – సీఎస్ కు ఎన్జీటీ ఆదేశం

పరవాడ, నంద్యాల గ్యాస్ లీక్ ఘటనలపై సీఎస్ కు ఎన్జీటీ ఆదేశం పరవాడ, నంద్యాల పరిశ్రమల్లో ఆన్ సైట్, ఆఫ్ సైట్ అత్యవసర ప్రణాళికల ఆమలు, మాక్…

Continue Reading →