తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు…
తిరుమల,తిరుపతి దేవస్థానంలో భక్తుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. ఇప్పటివరకు 200 మంది టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అన్నారు. వీరిలో…
కలంతో, గళంతో కరోనాను ధిక్కరించారు.. మహమ్మారిని నమ్మొద్దంటూ జనాన్ని చైతన్యపరిచారు.. ముదనష్టపు కాలమిది అంటూ జాగ్రత్తలు చెప్పారు.. కానీ, చివరికి ఆ వైరస్ బారిన పడి ప్రముఖ…
భవిష్యత్తరాలకు ఆర్యోగకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లో బుధవారం చేపట్టిన హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు…
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహా నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి నివాసం నుంచి…
తెలంగాణ సచివాలయంలో చేపట్టిన భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ మేరకు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్…
ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదవగా, మరో 12 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో…
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాద ఘటన కారకులైన 12 మందికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ బుధవారం సెకండ్ అడిషనల్ ఛీప్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి…
పరవాడ, నంద్యాల గ్యాస్ లీక్ ఘటనలపై సీఎస్ కు ఎన్జీటీ ఆదేశం పరవాడ, నంద్యాల పరిశ్రమల్లో ఆన్ సైట్, ఆఫ్ సైట్ అత్యవసర ప్రణాళికల ఆమలు, మాక్…









