దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. తన తండ్రికి నివాళులర్పించడానికి సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం…
స్టైరీన్ లీకైన దుర్ఘటనపై సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ 24 గంటల్లోనే కంపెనీ ప్రతినిధుల అరెస్టు ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కు చెందిన ముగ్గురు అధికారులపై…
జీవీకే గ్రూప్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్), మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్పోర్టు కార్యకలాపాల్లో రూ.705…
గ్రేటర్లో కొత్తగా ఏడు సీఏక్యూఎంఎస్ కేంద్రాలు హైదరాబాద్ నగరాన్ని బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. కాలుష్య…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు తన జన్మదినం సందర్బంగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ తన నియోజకవర్గంలో…
మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి, సంరక్షించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ఫారెస్ట్ డివిజన్…
హరితహారం మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులునాటిన ప్రతి మొక్కను సంరక్షించడంతో పాటు మొక్కల పెంపకాన్ని ప్రతి…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1155 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్గా…
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడపకు బయలు దేరారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్…
తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం అర్థరాత్రి నుంచి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు సోమవారం అర్థరాత్రి…









