విజయనగరం జిల్లా ఎస్‌ కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రెండు, మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల యూఎస్‌…

Continue Reading →

ఏపీలో ఉద్యోగ నియామకాలకు తేదీల ఖరారు

 కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా వేసిన ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 15 నుంచి 27వ తేదీ వరకు వివిధ విభాగాల్లో…

Continue Reading →

పుడమికి ఊపిరి ప్రకృతికి సంజీవని హరితహారం

ప్రకృతి విపత్తులను తప్పించాలన్నా.. భూక్షయాన్ని నివారించాలన్నా.. కాలుష్య రహిత సమాజం ఏర్పడాలన్నా.. ఆరోగ్యకర జీవితం గడపాలన్నా.. రేపటి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలన్నా.. అన్నింటికీ ఒక్కటే మార్గం..…

Continue Reading →

ఏపీలో కొత్తగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం కొత్తగా 443 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరింది. ఆదివారం ఉదయం 9…

Continue Reading →

క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్‌

రూ. 5కోట్ల చెక్కు, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేత గాల్వ‌న్ లోయ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ర్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు.  ఇవాళ…

Continue Reading →

‘కరోనా’ ఔషధానికి డీసీజీఐ అనుమతి

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ హెటిరో క‌రోనాను కట్టడి చేసే ఔషధాన్ని ఆవిష్కరించింది.  కోవిడ్‌-19 చికిత్సకు   యాంటీ వైరల్ మెడిసిన్ `రెమిడిసివిర్‌‌‌` ఉత్పత్తి, మార్కెటింగ్…

Continue Reading →

ఏపీలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్‌బారినపడినవారిలో…

Continue Reading →

యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి : ఏపీ సీఎం వైఎస్‌ జగన్

ప్రతి ఒక్కరూ పురాతన యోగాను జీవతంలో ఒక భాగం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ట్విటర్‌ వేదికగా…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన శాసన మండలి కార్యదర్శి

 సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ వీసీ సజ్జనార్‌, శాసన…

Continue Reading →

ఏపీలో కొత్తగా 491 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ఏపీలో శనివారం కొత్తగా  రికార్డుస్థాయిలో 491 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా గడిచిన 24 గంటల్లో …

Continue Reading →