ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రెండు, మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల యూఎస్…
కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాయిదా వేసిన ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 27వ తేదీ వరకు వివిధ విభాగాల్లో…
ప్రకృతి విపత్తులను తప్పించాలన్నా.. భూక్షయాన్ని నివారించాలన్నా.. కాలుష్య రహిత సమాజం ఏర్పడాలన్నా.. ఆరోగ్యకర జీవితం గడపాలన్నా.. రేపటి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలన్నా.. అన్నింటికీ ఒక్కటే మార్గం..…
ఆంధ్రప్రదేశ్లో సోమవారం కొత్తగా 443 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరింది. ఆదివారం ఉదయం 9…
రూ. 5కోట్ల చెక్కు, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేత గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇవాళ…
హైదరాబాద్కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో కరోనాను కట్టడి చేసే ఔషధాన్ని ఆవిష్కరించింది. కోవిడ్-19 చికిత్సకు యాంటీ వైరల్ మెడిసిన్ `రెమిడిసివిర్` ఉత్పత్తి, మార్కెటింగ్…
ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్బారినపడినవారిలో…
ప్రతి ఒక్కరూ పురాతన యోగాను జీవతంలో ఒక భాగం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ట్విటర్ వేదికగా…
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, శాసన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ఏపీలో శనివారం కొత్తగా రికార్డుస్థాయిలో 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా గడిచిన 24 గంటల్లో …









