ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ల శివారెడ్డి, వై. రాజారామచంద్రల మృతికి…
హరితహారంలో భాగంగా మంగళవారం కమిషనరేట్ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం సీపీ కమలాసన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈనెల…
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘హరితహారం…
జూన్ 20 నుంచి మొదలయ్యే హరితహారాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ నర్సరీని ఆయన సందర్శించారు.…
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో…
లడఖ్లో చైనా సైనికులతో జరిగిన గొడవలో భారతీయ కల్నల్ ఒకరు మృతిచెందారు. వీరమరణం పొందిన ఆయనది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. రెండు దేశాలకు చెందిన సైనికుల ఘర్షణలో..…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్ను (2020–21) ప్రవేశపెడుతోంది.రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా బడ్జెట్ను (2019–20) ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉ.10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.…
ఆంధ్రప్రదేశ్ కోరోనా వైరస్ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 304 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా…
విజయవాడ సిటీ పోలీసు కమిషనర్గా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీపీగా పనిచేసిన ద్వారకా తిరుమల రావును బదిలీ చేయడంతో అదనపు సీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులుకు…









