ఏపీ నూతన ఎస్‌ఈసీతో మున్సిపల్‌ శాఖ కమిషనర్‌, డీజీపీ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌ను శనివారం మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్‌ఈసీకి నివేదించారు.  నగర…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ కేసులు గుంటూరు- 14, కర్నూలు-5…

Continue Reading →

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ వి. కనగరాజ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు…

Continue Reading →

ఏపీలో 16 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం 381

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్‌ 10న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 16 పాజిటివ్‌ కేసులు…

Continue Reading →

ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా…

Continue Reading →

ఏపీలో 133 కరోనా రెడ్‌జోన్లు

 ఆంధ్రప్రదేశ్‌లో  మొత్తం 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 30 రెడ్‌జోన్లు…

Continue Reading →

ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి: సీఎం జగన్‌

కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ సహా, కరోనా వైరస్‌ విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం…

Continue Reading →

న‌గ‌రి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌పై స‌స్సెన్ష‌న్ వేటు

చిత్తూరు జిల్లాలోని న‌గ‌రికి చెందిన మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌పై స‌స్పెన్ష‌న్ వేటుప‌డింది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు…

Continue Reading →

తెలంగాణ, ఏపీలో తక్కువైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది…

Continue Reading →

ఏపీలో 363కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15…

Continue Reading →