ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ను శనివారం మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్ఈసీకి నివేదించారు. నగర…
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ కేసులు గుంటూరు- 14, కర్నూలు-5…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి. కనగరాజ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్ 10న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 16 పాజిటివ్ కేసులు…
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా…
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 133 ప్రాంతాలను రెడ్జోన్లుగా గుర్తించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 30 రెడ్జోన్లు…
కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ సహా, కరోనా వైరస్ విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం…
చిత్తూరు జిల్లాలోని నగరికి చెందిన మున్సిపల్ కమిషనర్పై సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు…
తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15…