మానవ గర్వభంగం

కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం. భౌతికవృద్ధికన్నా,…

Continue Reading →

ఏపీలో 190కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 10…

Continue Reading →

క‌నుమ‌రుగైన కాలుష్యం.. ప‌ర‌వ‌శిస్తున్న హిమ‌సౌంద‌ర్యం

లాక్‌డౌన్‌తో కోట్లాది మంది జీవ‌నోపాధి కోల్పోయారు. కానీ లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌తో మాత్రం ప్ర‌కృతి ప‌ర‌వ‌శిస్తున్న‌ది. ఎప్పుడూ పరిశ్ర‌మ‌లు, వాహ‌న కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేట‌తెల్ల‌గా క‌నిపిస్తున్న‌ది.…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా మరో 16 మందికి క‌రోనా పాజిటివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతున్న‌ది. శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 16 మందికి క‌రోనా…

Continue Reading →

స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలి: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా కరోనా పాజిటివ్‌ కేసులునమోదవుతున్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా…

Continue Reading →

మొక్కల సంరక్షణపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి

లాక్‌డౌన్ కారణంగా మొక్కల సంరక్షణపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొక్కలకు కావాల్సిన నీటి సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తోంది. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ…

Continue Reading →

ఏపీలో మధ్యంతర బెయిల్‌పై 259 మంది ఖైదీల విడుదల

కారాగారాలపై కరోనా ఎఫెక్ట్‌ పడకుండా ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖ జాగ్రత్తలు పాటించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 259 మందిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయగా మిగిలిన వారు…

Continue Reading →

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరు నెలల…

Continue Reading →

లాక్‌డౌన్‌లో మొక్క‌ల పెంప‌కం.. ఎరువు తయారు చేయడం ఎలా?

లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో అదేపనిగా కూర్చుని ఉంటే కూడా మంచింది కాదు. అందుకే అవకాశమున్నవారు లాక్‌డౌన్‌ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. అవకాశముంటే మొక్కలు పెంచుకోవాలి. వాటికి కావలసిన…

Continue Reading →

ఆంధప్రదేశ్‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం

ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇదే విష‌యాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. విజయవాడలోని భవానీపురంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి…

Continue Reading →