ఈ నెల 20లోగా ఎల్జీపాలిమార్ గ్యాస్‌ లీకేజీ ఘటన నివేదిక

ఎల్జీపాలిమార్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై అన్ని వర్గాల ప్రజల నుంచి సేకరించిన వివరాల నివేదికను ఈనెల 20వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రభుత్వం నియమించిన హైపవర్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 154 కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 154 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా…

Continue Reading →

భూ వివాదంలో ఎమ్మార్వో సుజాత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

షేక్‌పేట్‌ భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తన ఇంట్లో దొరికిన…

Continue Reading →

వనపర్తి జిల్లాలో 262 నర్సరీలు

అడవుల పెంపునకు ప్రాధాన్యం మంకీ ఫుడ్‌ కోర్టులకు స్థలాన్వేషణ 20నుంచి ఆరో విడుత హరితహారం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కనుమరుగవుతున్న…

Continue Reading →

ఏపీ భవన్‌ సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా

ఏపీ భవన్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆదివారం కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఢిల్లీ ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏపీ భవన్‌ను అధికారులు శానిటైజ్‌ చేశారు. అనంతరం ఆంధ్రా,…

Continue Reading →

ఎల్జీ పాలిమర్‌ ఘటనపై కొనసాగుతున్న విచారణ

విశాఖపట్నంలో గత నెల జరిగిన ఎల్జీపాలిమార్‌ గ్యాస్‌ లీకేజైన సంఘటనపై ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ ఆదివారం రెండో రోజు విచారణ కొనసాగించింది.ఆదివారం  గ్యాస్‌ ప్రభావిత ప్రాంత…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 199 కరోనా పాజిటివ్ కేసులు

 కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని  పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికి ఏపీలో…

Continue Reading →

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఆధార్‌ తీసుకురావాలి : యాదాద్రి ఆలయ ఈవో గీత

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే స్థానికులు, భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ తీసుకొని రావాలని యాదాద్రి ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేపట్నుంచి ఆలయాల్లో భక్తుల…

Continue Reading →

ఏపీలో 30 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ, పోస్టింగులు

ఆంధ్రప్రదేశ్‌లో 30 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ.. వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ…

Continue Reading →

విశాఖలో హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభం

ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలో గ్యాస్‌ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్‌, భూమి  శిస్తు చీఫ్‌…

Continue Reading →