ఏపీలో మ‌రో రెండు పాజిటివ్ కేసులు

ఏపీలో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ మేర‌కు ఏపీ వైద్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది.…

Continue Reading →

జంతు ప్రేమికుడి ఔదార్యం

లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలోని మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ పరిస్థితిని సికింద్రాబాద్ కు చెందిన శశాంక్ అనే యువకుడు గమనించి వాటికి ఆహారం అందిస్తున్నాడు.…

Continue Reading →

కరోనాపై ఏపీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులెటిన్

ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 60 మంది కరోనా వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని, ఇవాళ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య…

Continue Reading →

ఏపీలో క‌రోనా కేసుల‌పై హెల్త్ బులిటెన్ విడుద‌ల‌

ఏపీలో క‌రోనా కేసుల‌పై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఏపీలో ఇప్పటి వ‌ర‌కు 528 శాంపిళ్లను ప‌రిశీలించ‌గా 449నెగిటివ్ వ‌చ్చాయి. అందులో…

Continue Reading →

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ ఒక్క‌రోజే ఇరు రాష్ట్రాల్లో ప‌దికి పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో ఆరు పాజిటివ్ రాగా,…

Continue Reading →

ఏపీలో మ‌రో రెండు పాజిటివ్ కేసులు

ఏపీలోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతుంది. ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన‌ ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. వారిద్ద‌రూ కూడా భార్య‌భ‌ర్త‌లు.…

Continue Reading →

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. క‌ర్నూలు జిల్లా సంజామ‌ల మండ‌లం నొసంలో రాజ‌స్థాన్ కు చెందిన ఓ యువ‌కుడికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో న‌మూనాల‌ను…

Continue Reading →

ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు

కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా…

Continue Reading →

మొన్న కోటి.. నేడు 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన మ‌హేష్‌

ఎంతో సామాజిక స్పృహ ఉన్న టాలీవుడ్ హీరోల‌లో మ‌హేష్ బాబు ఒక‌రు. రీల్ లైఫ్‌లో కాకుండా రియ‌ల్ లైఫ్‌లోను ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఇటీవ‌ల క‌రోనా…

Continue Reading →

క‌రోనా క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక క‌మిటీ

రోజురోజుకు క‌రోనా వ్యాప్తి ఆందోళ‌న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా క‌ట్ట‌డికి చేప‌ట్టాల్సిన మ‌రిన్ని చ‌ర్య‌లపై ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీలో…

Continue Reading →