ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక సమన్వయకర్తల నియామకం

పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు’గా ఆంధప్రదేశ్‌…

Continue Reading →

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనవంతు బాధ్యతలు ఏంటి..?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 2మన చూట్టు ఉన్నవాతావరణం పూర్తిగా కలుషితమై ఉంది.. అంతేకాదు మనం పీల్చే గాలి, త్రాగే…

Continue Reading →

‘తెలంగాణకు హరితహారం’తో నగరానికి గ్రీనరీ

హైదరాబాద్‌ కనువిందు చేస్తున్నది. పచ్చని అందాలతో అలరారుతున్నది. ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా ఆకుపచ్చని హారం తొడుక్కొని ము(మె)రిసిపోతున్నది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతీ ప్రాంతం పిక్నిక్‌ స్పాట్‌గా…

Continue Reading →

జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలు – కేంద్ర ఎన్నికల సంఘం

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ 18 రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న ఉదయం 9…

Continue Reading →

సుప్రీంను ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‌

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సోమవారం…

Continue Reading →

‘మానవ తప్పిదం వల్లే గ్యాస్‌ లీకేజీ ఘటన’ – రిటైర్డ్‌ జడ్జి శేషశయనరెడ్డి కమిటీ

మానవతప్పిదం వల్లే విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగిందని రిటైర్డ్‌ జడ్జి శేషశయనరెడ్డి కమిటీ ఎన్‌జీటీకి నివేదిక ఇచ్చింది. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై జాతీయ…

Continue Reading →

ఏపీ సచివాలయంలో రెండు బ్లాకులు సీజ్

 అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో రెండు బ్లాకులను అధికారులు సీజ్‌ చేశారు. అందులో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ రావడంతో రెండు బ్లాకులను మూసివేశారు. ఆ రెండు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు

 ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,042కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం కరోనాపై…

Continue Reading →

పరిశ్రమల కాలుష్యంతో విషంగా మారిన ‘మూసీ’ నీళ్లు

మానవ హక్కుల కమిషన్ లో పలువురి ఫిర్యాదు పీసీబీ సభ్య కార్యదర్శికి నోటీసులు పంట పొలాల్లోనూ విషపు నురగలు మూసీ నీళ్లు విషాన్ని చిమ్ముతున్నాయని రాష్ట్ర మానవ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కొత్తగా నమోదైన కేసుల్లో మూడింటికి కోయంబేడుతో లింకులున్నాయి. గడచిన 24 గంటల్లో 9504 మంది నుంచి నమూనాలను…

Continue Reading →