ఏపీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.…
లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలోని మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ పరిస్థితిని సికింద్రాబాద్ కు చెందిన శశాంక్ అనే యువకుడు గమనించి వాటికి ఆహారం అందిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 60 మంది కరోనా వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని, ఇవాళ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య…
ఏపీలో కరోనా కేసులపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఏపీలో ఇప్పటి వరకు 528 శాంపిళ్లను పరిశీలించగా 449నెగిటివ్ వచ్చాయి. అందులో…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ ఒక్కరోజే ఇరు రాష్ట్రాల్లో పదికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆరు పాజిటివ్ రాగా,…
ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా తేలింది. వారిద్దరూ కూడా భార్యభర్తలు.…
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కర్నూలు జిల్లా సంజామల మండలం నొసంలో రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో నమూనాలను…
కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా…
ఎంతో సామాజిక స్పృహ ఉన్న టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. రీల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లోను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటీవల కరోనా…
రోజురోజుకు కరోనా వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో…