హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (IT) దాడులు చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. హెటిరో…
అటవీ నేరాలను మరింత సమర్థంగా అదుపు చేసేందుకు సీక్రెట్ రిజర్వ్ ఫండ్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రూ.4.06 కోట్లు కేటాయించినట్లు…
హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.…
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి నిరంజన్రెడ్డి సోమవారం మొక్కలు నాటారు. మంత్రి జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసరగా.. మంత్రి…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అసెంబ్లీ ఆవరణలోని అమ్మవారి గుడికి సమీపంలో జమ్మి మొక్కను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం నాటారు. ఈ కార్యక్రమంలో…
బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఖాతాపూర్ ఎమ్మెల్మే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్, రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి జమ్మి మొక్కలను నాటారు. ఈ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావుకు పునరావాస కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య శాఖ…
తెలుగు అకాడమీలో నిధులు దారి మళ్లించిన కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టయ్యారు. ఈ క్రమంలో అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిని…
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహార…
హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.…









