అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమం, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్లతో సమీక్షించారు. ‘నేను…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజకు అధికమవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో…
కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ట్రైమెక్స్ గ్రూప్ రూ. 2 కోట్లు విరాళం ప్రకటించింది. ప్రకటించిన విరాళాన్ని ఆర్టీజీఎస్…
కంపెనీలలో గ్రీవెన్స్ సెల్ తప్పనిసరి – ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం,…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,230కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్…
కరోనా పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర భయాందోళనలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. భయాందోళన తగ్గాలంటే ఏం చేయాలన్నదానిపై…
ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,628 శాంపిళ్లను పరీక్షించగా 48 మందికి కరోనా పాజిటివ్, ఒక మరణం నమోదయినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ…
డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి ఒక…
ఏపీలో నిలిచిపోయిన ఇంటర్మీడియెట్ రెండో ఏడాది మోడ్రన్ లాంగ్వేజ్–2, జాగ్రఫీ–2 పరీక్షలు జూన్ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.రామకృష్ణ శుక్రవారం…









