దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మొత్తం 22 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 324కు…
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని…
ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం లేకుంటే మూడో దశలో అల్లకల్లోంకరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు…
కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్ వైద్య…
వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 283కి…
రోడ్డేక్కితే చాలు.. నోటికి బట్టకట్టుకోనిదే కుదరదు. పొగ.. దుమ్ము.. ధూళికణాలు.. నేరుగా శ్వాననాళంలోకి చేరిపోతాయి. తలతిరగడం, చికాగుగా అనిపించడం సహజం. ఇక రణగోణ ధ్వనుల గురించి ప్రత్యేకంగా…
ఏసీబీకి చిక్కిన జూనియర్ ఆడిట్ ఆఫీసర్ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పెన్షన్ ఫైల్ విషయంలో రూ.3వేలు లంచం డిమాండ్ చేసిన జూనియర్ ఆడిట్ ఆఫీసర్ను అవినీతి నిరోధక…
ఒంగోలు, విశాఖపట్నం నగరాల్లో తాజాగా ఒక్కో కరోనా (కోవిడ్–19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో మూడు పాజిటివ్ కేసులు నమోదవ్వడం గమనార్హం. తొలి కేసు…
‘ఇన్నాళ్లకు నా కుమార్తెకు న్యాయం జరిగింది.. ఆత్మకు శాంతి కలిగింది’’ అన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. శుక్రవారం నిర్భయ దోషులను ఉరితీయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.…
ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులు పవన్ కుమార్, అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు అయింది. . ఈ నేపథ్యంలో అంతకు…