ఏపీలో కరోనా నుంచి కోలుకున్న 60 మందిని డిశ్చార్జ్ చేసినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య…
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. ఈ వైరస్…
కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్కు దాదాపు 1000 కంపెనీలు దృష్టి పెట్టాయని శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షిటీవీతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ అభివృద్ధిపైనే శాంతా…
ఆంధ్రప్రదేశ్లో తాజాగా మరో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2100కి చేరింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి…
సిమెంట్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకుడు కర్పూరపు వెంకటకోటయ్యపై సెక్యూరిటీ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదగార్లపాడు గ్రామ సమీపంలోని చెట్టినాడ్ సిమెంట్…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరిన్ తరలింపును అధికారులు ప్రారంభించారు. విశాఖలో మొత్తం 13048 టన్నుల స్టెరైన్ను జిల్లా యంత్రాంగం గుర్తించింది. మంగళవారం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంపై పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర ప్రత్యేక బృందం పర్యటన కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో వారం రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రోజున…
కోవిడ్ –19 నివారణా చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. కరోనా పట్ల తీవ్ర భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని మరో మారు సీఎం…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 33 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2051కి పెరిగాయి. ఇప్పటివరకు ఈ వైరస్ ప్రభావంతో 46…
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జాయింట్ కలెక్టర్ల వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం…









