మీకు మీరు కర్ఫ్యూ విధించుకోవాలి. ఎవరూ బయటకు రావొద్దు. ఇంట్లోనే ఉండాలి. ప్రజా క్షేమం కోసం ఈ నియమం తప్పదు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే.. ప్రపంచం ఆరోగ్యంగా…
కావలి మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ జంషీద్ బాషా మున్సిపల్ లీగల్ అడ్వైజర్ వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ…
తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అనుభవం లేని వ్యక్తుల ఆధిపత్య పోరు ఎక్కువైందని ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి…
దేశవ్యాప్తంగా కరోనా వైరస్(కోవిద్-19) ప్రభావం తీవ్రమవుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష…
ఆంధ్రప్రదేశ్లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక…
భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణ తప్పనిసరికాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశంకాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో…
భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం…
హైదరాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీని కోమటిరెడ్డి…
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఆయన వేసిన…
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిందిగా సినీ నటుడు మహేశ్ బాబు కోరారు. ట్విట్టర్ ద్వారా మహేశ్బాబు స్పందిస్తూ.. ఇది కష్ట కాలమన్నారు. అయినా…