ఏపీలో కొత్తగా మరో 71 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌…

Continue Reading →

ఏపీ రాజ్‌భ‌వ‌న్‌లో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో‌ కరోనా కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి.  మొత్తం కేసుల సంఖ్య 1300 దాటింది. తాజాగా ఏపీ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది.…

Continue Reading →

ఏపీలో నాటుసారా స్థావ‌రాల‌పై రైడింగ్‌

క‌రోనా మహ‌మ్మారి కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన్ని జిల్లాల్లో నాటుసారా ఏరులై పారుతున్న‌ది. ఇప్ప‌టికే చిత్తూరు జిల్లాలో ప‌లుచోట్ల నాటుసారా స్థావ‌రాల‌ను గుర్తించి ఎక్సైజ్…

Continue Reading →

కాలుష్యం ఎక్కువైతే కరోనా కూడా ఎక్కువే

కరోనా వైరస్ వల్ల దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో ఇటలీ ఒకటి. నగరాల్లో కాలుష్యం స్థాయికి అక్కడ కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం ఉన్నట్టు ఇటలీలో జరిపిన ఓ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో…

Continue Reading →

ఏపీలో ఆరోగ్య మంత్రి అటెండ‌ర్‌కు క‌రోనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండర్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. మంగళవారం నిర్వహించిన ట్రూనాట్‌ పరీక్షలో ప్రిజంప్టివ్‌ పాజిటివ్…

Continue Reading →

ఏపీలో ఆరు జిల్లాల్లో కొత్త కేసుల్లేవు

ఏపీలో మొత్తం ఆరు జిల్లాల్లో మంగళవారం ఒక్క కేసు కూడా కొత్తగా నమోదు కాలేదు. అవి.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం…

Continue Reading →

‘జగనన్న విద్యాదీవెన’ ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో…

Continue Reading →

ఏపీలో కొత్తగా 82 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో…

Continue Reading →

నేడు ‘జగనన్న విద్యాదీవెన’కు శ్రీకారం

విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇదో గొప్ప శుభవార్త. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని వరుసపెట్టి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం మరో…

Continue Reading →