ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 1300 దాటింది. తాజాగా ఏపీ రాజ్భవన్లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది.…
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో నాటుసారా ఏరులై పారుతున్నది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పలుచోట్ల నాటుసారా స్థావరాలను గుర్తించి ఎక్సైజ్…
కరోనా వైరస్ వల్ల దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో ఇటలీ ఒకటి. నగరాల్లో కాలుష్యం స్థాయికి అక్కడ కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం ఉన్నట్టు ఇటలీలో జరిపిన ఓ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండర్కు కరోనా పాజిటివ్గా తేలింది. మంగళవారం నిర్వహించిన ట్రూనాట్ పరీక్షలో ప్రిజంప్టివ్ పాజిటివ్…
ఏపీలో మొత్తం ఆరు జిల్లాల్లో మంగళవారం ఒక్క కేసు కూడా కొత్తగా నమోదు కాలేదు. అవి.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో…
విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇదో గొప్ప శుభవార్త. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని వరుసపెట్టి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం మరో…









