ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.హోంగార్డ్ ఏడీజీగా ఉన్న హరీష్…
మొక్కలు నాటి వాటి పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. విజయనగరం రూరల్ మండల…
చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామ రెమెన్యూ పరిధిలో గురువారం మైనింగ్ కాలపరిమితి పెంపు నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదనడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే…
తమ రాష్ట్రానికి తాగునీరివ్వాలని సీఎం కేసీఆర్ ను కోరిన తమిళనాడు మంత్రుల ప్రతినిధి బృందంఅధికారికంగా తెలంగాణ , ఏపీ రాష్ట్రాలకు లేఖ ఇవ్వాల్సిందిగా ప్రతినిధి బృందానికి సూచించిన…
భద్రాచలం ఎస్టీవో కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వర్లును లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్టీవోగా పనిచేస్తున్న షేక్ సైదులు సీనియర్ అకౌంటెంట్తో లంచం అడిగించాడని తేలడంతో…
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు…
జబర్దస్త్ షోతో బాగా ఫేమస్ అయిన దొరబాబు, పరదేశిలను పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్ట్ చేశారు. వారితో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు…
హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా (కోవిడ్ -19)…
మార్చి 10న హోలి పండుగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, కరోనా కారణంగా రాష్ట్రపతి భవన్లో హోలీ వేడుకలు నిర్వహించడంలేదని స్వయంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విశాఖపట్నంలోని తన…