ఏపీలో కొత్తగా 2,498 కరోనా కేసులు, 24 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 2 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ 2,498 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన…

Continue Reading →

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు పునరుద్ధరణ

కరోనా కారణంగా మార్చిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల…

Continue Reading →

ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం వివిధ విభాగాల అధికారుల‌తో అద‌న‌పు ఈవో ఏ.వీ.ధ‌ర్మారెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు.ఈసందర్భంగా ఆయన…

Continue Reading →

ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా

ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్‌- వీఆర్‌ఎస్‌) కోరుతూ సోమవారం…

Continue Reading →

కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చాలి : నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌

కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కోరారు. రాష్ట్ర వాటా తేల్చే…

Continue Reading →

మొక్కలు నాటిన నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణంలోని పలు వార్డుల్లో…

Continue Reading →

తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి

తన పుట్టిన రోజు సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిమొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు…

Continue Reading →

నాటిన మొక్కలను సంరక్షించాలి : న‌ల్ల‌గొండ‌ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

హరితహారంలో భాగంగా నాటిన మొక్కల‌ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని న‌ల్ల‌గొండ‌ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, పెద్దవూర…

Continue Reading →

నామినేటెడ్‌ పోస్టులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కార్పొరేషన్లతో మొత్తం 135 నామినేటెడ్‌ పోస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస…

Continue Reading →

బ్లాకుల వారీగా అటవీ ప్రాంతాల పునరుద్దరణ లక్ష్యంగా పనిచేయాలి

అటవీ పునరుద్దరణపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవల చేసిన అదేశాలకు అనుగుణంగా, రాష్ట్రంలోని ప్రతీ అటవీ బ్లాకు పునరుద్దరణే ధ్యేయంగా పనిచేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. అన్ని జిల్లాల…

Continue Reading →