ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 2 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ 2,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన…
కరోనా కారణంగా మార్చిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల…
ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన…
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్- వీఆర్ఎస్) కోరుతూ సోమవారం…
కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు. రాష్ట్ర వాటా తేల్చే…
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణంలోని పలు వార్డుల్లో…
తన పుట్టిన రోజు సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిమొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు…
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, పెద్దవూర…
ఆంధ్రప్రదేశ్లోని వివిధ కార్పొరేషన్లతో మొత్తం 135 నామినేటెడ్ పోస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస…
అటవీ పునరుద్దరణపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవల చేసిన అదేశాలకు అనుగుణంగా, రాష్ట్రంలోని ప్రతీ అటవీ బ్లాకు పునరుద్దరణే ధ్యేయంగా పనిచేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. అన్ని జిల్లాల…









