మొక్కలు నాటిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్

పెద్దపెల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం రేగడి మద్ది కుంట గ్రామ శివారులో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్…

Continue Reading →

మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని…

Continue Reading →

ఏపీలో కొత్తగా 2,526 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,526 కరోనా కేసులు నమోదయ్యాని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 2,933 మంది బాధితులు కోలుకున్నారు. మరో 24…

Continue Reading →

పీసీబీ అప్పీలేట్‌ అథారిటీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

పర్యావరణ కాలుష్యంపై వివాదాల పరిష్కారానికి పీసీబీ అప్పీలేట్‌ అథారిటీని రెండు వారాల్లో నియమించి గెజిట్‌ నోటిఫికేషన్‌ను కోర్టు ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో అటవీ, పర్యావరణ శాఖ…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో బెల్లంప‌ల్లి టూ టౌన్ ఎస్ఐ భాస్క‌ర్ రావు

అవినీతికి పాల్ప‌డుతూ మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి టూ టౌన్ పోలీస్ స్టేష‌న్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటుచేసుకుంది. ఇసుక…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌

వికారాబాద్‌ జిల్లాలోని పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంబాపూర్‌ గ్రామానికి చెందిన…

Continue Reading →

రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి

ఓ ఫర్టిలైజర్ వ్యాపారి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటు నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నెక్కొండ…

Continue Reading →

బాలాన‌గ‌ర్‌ పారిశ్రామిక వాడ ప‌రిధిలో భారీ అగ్నిప్ర‌మాదం

బాలాన‌గ‌ర్ పారిశ్రామిక వాడ ప‌రిధిలోని రంగారెడ్డి న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లైవుడ్ ప‌రిశ్ర‌మ‌లో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో…

Continue Reading →

‘గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్‌ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన…

Continue Reading →

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ భ‌వ‌నాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో రాష్ర్ట అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లా కేంద్రంలో…

Continue Reading →