ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో 19…
ఏపీలో వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 20…
ఆంధ్రపదేశ్లో కొత్తగా మరో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 10 గుంటూరులో 9, వైఎస్సార్ కడపలో 6, పశ్చిమ గోదావరిలో 4, అనంతపురంలో 3,…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి మంగళవారం హెల్త్…
ఎండల దృష్ట్యా అడవులు, వణ్యప్రాణులను రక్షించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. అటవీ, దేవాదాయశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అడవుల్లో కార్చిచ్చు నివారణకు పటిష్ట…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో 75 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ముగ్గురు ప్రాణాలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీస్ దెబ్బలు తాళలేక ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మెడికల్ షాపులో ఔషధాల కోసం వచ్చిన ఒక…
రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 647కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 26,…
కోవిడ్ -19 నియంత్రణలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఏపీ సర్కారు బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చింది. అందుకోసం అవసరమైన…
లాక్డౌన్ వలన ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావడం లేదు. అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని బ్లండ్…






