ఏపీలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపు

లాక్‌డౌన్‌ మినహాయింపులో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తూ ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మినహాయింపుల కోసం పాటించాల్సిన విధానాలపై ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

ఏపీలో మరో 31 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన బులిటెన్‌లో కొత్తగా 31 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో…

Continue Reading →

ఏపీలో 24 గంటల్లో 31 పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు…

Continue Reading →

ఏపీ సీఎం జగన్ కు కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. సౌత్ కొరియా నుంచి వచ్చిన కరోనా ర్యాపిడ్…

Continue Reading →

మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్

గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్ రాగా … మ‌రో 50 మంది వైద్య సిబ్బంది రిజ‌ల్ట్స్ కోసం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 38కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి…

Continue Reading →

గుంటూరులో 12 మంది డాక్టర్లు క్వారంటైన్‌కు తరలింపు

గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు,…

Continue Reading →

ఏపీలో తాజాగా 9 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఏపీలో నిన్న సాయంత్రం 7 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు…

Continue Reading →

ఏపీలో 525కి చేరిన క‌రోనా కేసుల సంఖ్య‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఏపీలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య  525కి చేరుకుంది. ఎక్కువ‌గా గుంటూరు జిల్లాలో 122 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా…

Continue Reading →

ఇంగ్లీష్‌ మీడియం జీవో రద్దపై సుప్రీంకు: ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పని సరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ చూశాక సుప్రీంకోర్టుకు…

Continue Reading →