లాక్డౌన్ మినహాయింపులో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మినహాయింపుల కోసం పాటించాల్సిన విధానాలపై ప్రభుత్వ ప్రధాన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన బులిటెన్లో కొత్తగా 31 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. సౌత్ కొరియా నుంచి వచ్చిన కరోనా ర్యాపిడ్…
గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. మహిళా డాక్టర్ కు పాజిటీవ్ రాగా … మరో 50 మంది వైద్య సిబ్బంది రిజల్ట్స్ కోసం…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 38కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి…
గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్కు తరలించారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు,…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏపీలో నిన్న సాయంత్రం 7 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఏపీలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 525కి చేరుకుంది. ఎక్కువగా గుంటూరు జిల్లాలో 122 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా…
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు జడ్జిమెంట్ కాపీ చూశాక సుప్రీంకోర్టుకు…

