సందట్లో సడేమియా.. అదునుచూసి పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు

లాక్ డౌన్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కెమికల్ పరిశ్రమలు కరోనా భయంతో పిసిబి నిఘా బృందాలు బంద్ ఇదే అదునుగా రెచ్చిపోతున్న కెమికల్ పరిశ్రమలు ఇష్టానుసారంగా…

Continue Reading →

టెట్‌ పాసైతే జీవితకాలం అర్హత

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌)లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాలం చెల్లుబాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) ప్రతిపాదనలకు ఓకే…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ కాప్రా స‌ర్కిల్ డీఈ

జీహెచ్ఎంసీ కాప్రా స‌ర్కిల్ డీఈ మ‌హాల‌క్ష్మి అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ)కి చిక్కారు. స్వీప‌ర్ నుంచి లంచం తీసుకుంటూ మ‌హాల‌క్ష్మి ప‌ట్టుబ‌డ్డారు. జీహెచ్ఎంసీలో ప‌నిచేస్తున్న మ‌హిళా స్వీప‌ర్…

Continue Reading →

ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్‌ 30 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉధృతి దృష్ట్యా పాఠశాలలను…

Continue Reading →

నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు

నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. నిమ్స్‌లో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇంటలిజెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నిమ్స్‌…

Continue Reading →

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మూడు చారిత్ర‌క నిర్ణ‌యాలు

పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ‌కు సంబంధించి ప్ర‌పంచవ్యాప్తంగా మూడు చారిత్ర‌క‌ నిర్ణయాలు వెలువ‌డ్డాయి. ఎనిమిది మంది పిల్లలు దాఖ‌లు చేసిన పిటిష‌న్లో బొగ్గు గనిని నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అక్క‌డి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 13వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు.. 104 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,756 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 20,392 మంది కోలుకున్నారు. 104…

Continue Reading →

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌ను కళాశాలల విద్యాశాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు.…

Continue Reading →

సీబీఐ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సుబోధ్ కుమార్ జైస్వాల్‌

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) డైరెక్ట‌ర్‌గా ఇవాళ ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  సీబీఐ డైర‌క్ట‌ర్‌గా ఆయ‌న రెండేళ్ల పాటు త‌న విధులు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 15,284 కరోనా పాజిటివ్‌ కేసులు

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 72,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,06,210 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే…

Continue Reading →