అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదు : కలెక్టర్ వినయ్‌ చంద్‌

విశాఖ నగరంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ (హెచ్‌పీసీఎల్‌)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఆ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది,…

Continue Reading →

విశాఖ హెచ్‌పీసీఎల్‌ లో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ పాత టెర్మిన‌ల్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. సీడీయూ 3వ యూనిట్‌లో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన…

Continue Reading →

వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది : పిసిబి

గత రెండు వారాలుగా నగరంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు తాజాగా విడుదల చేసిన CAAQMS (కంటిన్యూస్‌ ఆంబియంట్‌ ఎయిర్‌…

Continue Reading →

ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 20,937 క‌రోనా కేసులు, 104 మంది మృతి

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 20,937 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా కొవిడ్‌-19తో 104 మంది…

Continue Reading →

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు

తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలో నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ…

Continue Reading →

లాక్‌డౌన్‌ గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన టీ సర్కార్‌

తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి…

Continue Reading →

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్‌

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ కట్టడి కోసం రాత్రి కర్ఫ్యూ విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. తెలంగాణ హైకోర్టుతో సహా పలు…

Continue Reading →

నెల్లూరు కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. ముగ్గురి మృతి

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. చండ్రపడియాలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ లీకై ముగ్గురు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా…

Continue Reading →

కడప పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం : ఎస్పీ అన్బురాజన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన…

Continue Reading →