సీఎం కేసీఆర్ పుట్టినరోజున నగర వ్యాప్తంగా హరితహారం : హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌

ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. సీఎం పుట్టిన రోజు సందర్భంగా నగరంలో భారీ ఎత్తున మొక్కలు నాటి,…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్

– ఆఫీసు ఆవరణలో మొక్కలు నాటిన సీపీ– ప్రతీఒక్కరూ మొక్కలు నాటాలని సూచనసైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ…

Continue Reading →

ఇవాళ మళ్లీ ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మళ్లీ ఢిల్లీకి వెళుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి…

Continue Reading →

సీఎం కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటుదాం..

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఇచ్చిన #eachoneplantone (ప్రతీ ఒక్కరూ ఒక మొక్కనాటండి)పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సీఎం కేసిఆర్ పేరుతో మొక్కను నాటుదాం.…

Continue Reading →

హరిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుదాం: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

హరిత తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుదామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇవాళ మంత్రి.. అటవీ శాఖ అధికారులతో సమావేశం…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న న్యాయవాదులు

ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులు మొక్కలు నాటారు.…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఎస్సై ఇస్లావత్ నరేశ్

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తాడిచెర్ల ఏఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరిస్తూ ఈ…

Continue Reading →

మొక్క‌ల పెంప‌కంలో తెలంగాణ నెం.1: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

చాలా రంగాల్లో దేశంలో నెంబర్ వన్ గా రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణ.. మొక్క‌ల పెంప‌కంలోనూ మొదటిస్థానంలో నిలిచిందని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి…

Continue Reading →

ఢిల్లీ పీఠంపై మరోసారి కేజ్రీవాల్

ఢిల్లీ ప్ర‌జ‌లు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కే మరోసారి ప‌ట్టం క‌ట్టారు. సీఎం కేజ్రీవాల్‌కే మ‌ళ్లీ పీఠాన్ని అప్ప‌గించారు. వ‌రుస‌గా మూడ‌వ సారి కేజ్రీవాల్ .. ఢిల్లీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమీషనర్ సృజన

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా YSRCP నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →