ఏపీలో 111కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. మ‌ళ్లీ కొత్త‌గా 24 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఏపీ అధికారులు క‌రోనా హెల్త్ బులిటెన్ విడుద‌ల…

Continue Reading →

తెలంగాణలో కరోనా 97… ఆంధ్రప్రదేశ్ లో కరోనా 87

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ ప్రధానులు మొదలు సామాన్య జనాల వరకు కరోనా బారినపడుతున్నారు. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. ప్రపంచంలో…

Continue Reading →

వైరస్‌ సోకినవారిపై వ్యతిరేక భావం చూపొద్దు : సీఎం జగన్‌

కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు…

Continue Reading →

ఏపీలో 12 గంటల్లో 43 కరోనా పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతమున్న కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం…

Continue Reading →

ఏపీలో 44కి చేరిన క‌రోనా బాధితుల సంఖ్య‌

ఏపీలోనూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఉదయం 17 కేసులు నమోదు గాకా.. సాయంత్రం 6 తర్వాత మరో నాలుగు పాజిటివ్ వచ్చాయి. ఆ నలుగురూ…

Continue Reading →

ఏపీలో ఒక్క‌రోజే మ‌రో 17 పాజిటివ్ కేసులు

ఏపీలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇవ్వాళ ఒక్క‌రోజే కొత్త‌గా 17 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా బాధితుల సంఖ్య…

Continue Reading →

నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనలు.. ఆరుగురు మృతి

నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనల్లో కొందరికీ కరోనా పాజిటివ్ గా తెలిన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు నిజావద్ధీన్ మర్కజ్ లో…

Continue Reading →

ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరిమికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ…

Continue Reading →

ఏపీలో మరో రెండు కోవిడ్‌ పాజిటివ్‌

రాష్ట్రంలో సోమవారం మరో రెండు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి, కాకినాడల్లో ఒక్కోటి చొప్పున నమోదైనట్టు స్పష్టమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన 72 ఏళ్ల…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

నిత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాల రవాణాకు సంబంధించి ఈ పాస్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు దారులకు…

Continue Reading →