గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన తెలంగాణ జాగృతి సభ్యులు శేఖర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి మాచారెడ్డి మండల అధ్యక్షుడు కామాటి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హెట్రో డైరెక్టర్ కూర రత్నాకర్ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ లోని తమ కార్యాలయంలో మొక్కలు నాటిన హెట్రో డైరెక్టర్ కూర…

Continue Reading →

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు – మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 18 వేల మంది తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం…

Continue Reading →

ఇవాళ, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంక్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి…

Continue Reading →

జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌కు పంపించారు. పవన్‌ మళ్లీ…

Continue Reading →

మొక్కలు నాటి, భావితరాలకు నాణ్యమైన ఆక్సిజన్‌ అందిద్దాం – కామారెడ్డి ఎస్పీ ఎన్‌. శ్వేత

మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు నాణ్యమైన ఆక్సిజన్‌ అందించగలమని కామారెడ్డి ఎస్పీ ఎన్‌. శ్వేత అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా.. మంగళవారం సిద్దిపేట పోలీస్‌…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మాజీ ఎంపీ సీతారాం నాయక్

ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో హరితహారం పేరుతో కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఐపిఎస్ మరియు మహిళా సిబ్బంది

ముఖ్యమంత్రి ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేసిన సంగారెడ్డి DSP శ్రీధర్ రెడ్డి

కేసీఆర్ హరితహారం స్పూర్తితో పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. సమజాహితం కోసం ఎంపీ సంతోష్…

Continue Reading →

కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

నెవెడా ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొంటున్న కేటీఆర్‌దావోస్‌ వేదికగా తెలంగాణ ఖ్యాతిని 117 దేశాల ముందు ఆవిష్కరించిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి…

Continue Reading →