భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(29) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. సైనా నెహ్వాల్కు బీజేపీ…
భువనేశ్వర్ గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్రోడ్డులో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుమారు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి…
కంపెనీ వస్తుందంటే కొలువు దొరుకుతుందనుకున్నారు. కానీ.. తమ పొలాల్లోకి విషపు నీళ్లొచ్చేదాక తెలియదు భూములిచ్చింది. తమ ప్రాణాలు తీసే ఫార్మాకంపెనీలకని. రెండు దశాబ్దాల్లో ఒక్కటి పోయి నాలుగయ్యాయి.…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఛాలెంజ్ ను స్వీకరించి విశాఖపట్నంలోని రిషికొండలో ఉన్న GVMC పార్క్ లో…
చిత్తూరు జిల్లా పీలేరులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కే.వి.పల్లికి చెందిన ఏపీటిడబ్ల్యూ గురుకుల బాలికల పాఠశాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2 లక్షలు లంచం…
31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, డాక్టర్ మార్కండేయులు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…
ఏపీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మంగళవారం స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్శాఖల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్రెడ్డి సమీక్ష…
రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలని ఉట్నూర్ ఏఎస్పీ శభరీష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేందర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. మండలంలోని భవానీపేట, ఆరెపల్లి గ్రామాల్లో నర్సారెడ్డి అనే…
పచ్చదనం పెంచండి పర్యావరణాన్ని రక్షించండి ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది పచ్చదనం పెంపొందించుటకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్…