ఆంధ్రప్రదేశ్‌ మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు…

Continue Reading →

ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజర్‌ సస్పెన్షన్‌..

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌ ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌, ఇన్‌చార్జి రేంజర్‌ సరోజన రాణిని సస్పెన్షన్‌ చేస్తూ ఆదిలాబాద్‌ సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదిలాబాద్ ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ లో మూడు మొక్కలు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ డాన్స్ మాస్టర్ జాని

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్…

Continue Reading →

జర్నలిస్టుల వెల్ఫేర్‌ స్కీమ్‌ ఏర్పాటుకు కృషి – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌

జర్నలిస్టులకు వెల్ఫేర్‌ స్కీమ్‌ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినిమా నటి, MLA రోజా

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరియు బిగ్ బాస్ షో ఫేమ్ భాను శ్రీ రెడ్డి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పెరియాల రవీందర్ రావు మొక్కలు నాటడం జరిగింది.

ఈ రోజు కిమ్స్ కాలేజీ అఫ్ లా లో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్! పెరియాల రవీందర్ రావు గారి పుట్టిన రోజు సందర్బంగా ఎంపీ సంతోష్…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మణుగూరు మండలంలోని excellent స్కూల్లో విద్యార్థులు మొక్కలు నాటడం జరిగింది

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మానసపుత్రిక హరితహారం లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి…

Continue Reading →

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. భారతదేశం ఇచ్చే అత్యుత్తమ పురస్కారాలు పద్మవిభూషన్…

Continue Reading →

మా పాఠకులకు, శ్రేయోభిలాషులాకు, మిత్రులకు..Happy Republic Day – ఎడిటర్ – నిఘా నేత్రం న్యూస్, (వెబ్ సైట్స్)

Continue Reading →