ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు…
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఇన్చార్జి రేంజర్ సరోజన రాణిని సస్పెన్షన్ చేస్తూ ఆదిలాబాద్ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదిలాబాద్ ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ లో మూడు మొక్కలు…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్…
జర్నలిస్టులకు వెల్ఫేర్ స్కీమ్ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరియు బిగ్ బాస్ షో ఫేమ్ భాను శ్రీ రెడ్డి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా…
ఈ రోజు కిమ్స్ కాలేజీ అఫ్ లా లో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్! పెరియాల రవీందర్ రావు గారి పుట్టిన రోజు సందర్బంగా ఎంపీ సంతోష్…
71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మానసపుత్రిక హరితహారం లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి…
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. భారతదేశం ఇచ్చే అత్యుత్తమ పురస్కారాలు పద్మవిభూషన్…