నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ

‘ఇన్నాళ్లకు నా కుమార్తెకు న్యాయం జరిగింది.. ఆత్మకు శాంతి కలిగింది’’ అన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. శుక్రవారం నిర్భయ దోషులను ఉరితీయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.…

Continue Reading →

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు

ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులు పవన్ కుమార్, అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు అయింది. . ఈ నేపథ్యంలో అంతకు…

Continue Reading →

ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ: ప్రధాని నరేంద్ర మోదీ

మీకు మీరు క‌ర్ఫ్యూ విధించుకోవాలి. ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు. ఇంట్లోనే ఉండాలి. ప్ర‌జా క్షేమం కోసం ఈ నియ‌మం త‌ప్ప‌దు. ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉంటేనే.. ప్ర‌పంచం ఆరోగ్యంగా…

Continue Reading →

ఏసీబీ వలలో మున్సిపల్‌ ఉద్యోగి జంషీద్‌ బాషా

కావలి మున్సిపాలిటీ సీనియర్‌ అసిస్టెంట్‌ సయ్యద్‌ జంషీద్‌ బాషా మున్సిపల్‌ లీగల్‌ అడ్వైజర్‌ వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ…

Continue Reading →

వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్సీ శమంతకమణి

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అనుభవం లేని వ్యక్తుల ఆధిపత్య పోరు ఎక్కువైందని ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి…

Continue Reading →

రేపట్నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌(కోవిద్‌-19) ప్రభావం తీవ్రమవుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్‌పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష…

Continue Reading →

ఏపీలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయండి: సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి – సీఎం వైఎస్ జగన్

భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణ పరిరక్షణ తప్పనిసరికాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశంకాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో…

Continue Reading →

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులు రావొద్దు

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం…

Continue Reading →

ఫార్మా సిటీతో హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం – భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీని కోమటిరెడ్డి…

Continue Reading →