పరిశ్రమకు ఎన్ఓసీ ఇస్తానని మోసం.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు

తమ పరిశ్రమ అనుములకు రూ.5 లక్షలు తీసుకుని పంచాయతీ కార్యదర్శి రూ.2 లక్షలకే రషీదు ఇచ్చారని సదరు పరిశ్రమ ప్రతినిధి కార్యదర్శి, కారోబార్ లపై చిట్యాల పోలీస్…

Continue Reading →

అడవి పలుచనైతే..

మండు వేసవిలోనైతే గ్రామశివారులోని వాగులు వంకల వద్దకు మనుబోతులు, జింకలు దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. ఇప్పుడు ఏకంగా పెద్దపులులే జనావాసాలకు వచ్చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటికీ మూలకారణాలు ఏంటని…

Continue Reading →

ఈ నెల 15లోగా ఓటరుగా చేరితే.. సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు

ఈ నెల 15వ తేదీలోగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్న అందరికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కల్పిస్తోంది. అదే…

Continue Reading →

ఒక్కో మొక్కకు రూ.5,000

‘చెట్ల దత్తత’పేరిట వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టిన అటవీ అభివృద్ధి సంస్థ ‘చెట్ల దత్తత’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ శ్రీకారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విసిరిన గ్రీన్…

Continue Reading →

సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ పరిమల్‌ నత్వానీ

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ పరిమల్‌ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు…

Continue Reading →

కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా…

Continue Reading →

సమస్త జీవుల జీవన హక్కు

ఇటీవల కేంద్రప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం అడవులలో రైల్వే ట్రాకులు వేయడం వలన, ఆ ట్రాకులను దాటుతూ గడచిన మూడేళ్లలో రైళ్లు ఢీ కొని మరణించిన జంతువుల…

Continue Reading →

రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నావంతు సేవ చేస్తా : అయోధ్య రామిరెడ్డి

తనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై…

Continue Reading →