ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పవన్…
పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వచ్చే నెల 1న వార్షిక బడ్జెట్ను కేంద్రం…
కేరళలోని శబరిమలలో సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబల మేడు పైనుంచి దర్శనమిచ్చిన మకరజ్యోతిని అయ్యప్ప మాలధారులు, భక్తులు దర్శించుకున్నారు. మకరజ్యోతి దర్శన…
తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు…
రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ ప్రజలకు ట్విట్టర్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇంటి లోగిలి కళకళలాడాలనీ, వాటి…
నిర్భయ గ్యాంగ్రేప్ నిందితుల క్షమాభిక్ష పిటిషన్ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. నిర్భయ దోషుల డెత్ వారెంట్…
కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ లింగవరం రోడ్ కె కన్వెన్షన్లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు అమలాపురం లో మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు. రాజ్యసభ…
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వరద కృష్ణ దాస్ ప్రభు…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటిన ఎస్పీ…