కేరళ ప్రభుత్వం సీఏఏపై సంచలన నిర్ణయం…

కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ (సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇది వరకే కేరళ అసెంబ్లీలో పార్టీలకతీతంగా…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ… సంక్రాంతి శుభాకాంక్షలు మొక్కలను నాటుదాం… పర్యావరణాన్ని రక్షించుకుందాం… – పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ… సంక్రాంతి శుభాకాంక్షలు – ఎడిటర్, నిఘానేత్రం **న్యూస్ వెబ్ సైట్**

Continue Reading →

ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయం

ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగానే సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు,…

Continue Reading →

సీఎం వైఎస్ జగన్ తో కేటీఆర్, సంతోష్ కుమార్

ప్రగతి భవన్ వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మార్యదపూర్వకంగా కలిసిన మంత్రి కేటీఆర్ గారు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు.

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి జాయింట్ కలెక్టర్ పి.యాది రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి శ్రీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా కామారెడ్డి జాయింట్ కలెక్టర్ పి. యాదిరెడ్డి గారు జిల్లా…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మొక్కలు నాటారు. అనంతరం కేటీపీపీ సిద్దయ్య, డీఎస్పీ…

Continue Reading →

నిఘా నేత్రం వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఓఎస్డీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు

నిఘా నేత్రం వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఓఎస్డీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…

Continue Reading →

రేపు మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

రేపు మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లో సమావేశం…

Continue Reading →

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్విరాజ్‌ రాజీనామా

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్వీ రాజ్‌ రాజీనామా చేశారు. ఆ పదవికి రాజీనామా చేయాలని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి..పృథ్వీని కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి…

Continue Reading →